February 22, 2025
Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

అంగన్వాడీలకు పోషణ్ భీ పంఢాయి భీ ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహించిన న్యూట్రిషియన్ డాక్టర్ దీపా….

సత్తెనపల్లిరూరల్,ఫిబ్రవరి14,జనసేన ప్రతినిధి….

ఐసీడీఎస్ సతైనపల్లి ప్రాజెక్టు కంటెపూడి,రెంటపాళ్ళ సెక్టార్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కోమెరపూడి గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్ నందు పోషణ్ భీ పంఢాయి భీ ట్రైనింగ్ క్లాసెస్ జరుగుచున్నవి. ట్రైనింగ్ 13/02/2025 to 15/02/2025 వరకు జరుగు చున్నవి ఇందులో భాగంగా రెండవ రోజు ట్రైనింగ్ క్లాసు లో నాలుగు సెషన్ జరుగినవి 9 టూ 6 వరకు నిర్వహించబడుచున్నది

1 పోషణ్ భీ పంఢాయి భీ నిర్వహించారు.

2 ఈసీసిఈ డే.

3 ఈసీసిఈ,ఏడబ్ల్యూసి లో ఈసీసిఈ కార్యకలాపాలు.

4 ప్రతి ఏడబ్ల్యూసి లో ఈసీసిఈ నిర్వహించే విధానం..

5 పోషణ్ భీ పంఢాయి భీ లో బాగంగా ఆకుకూరలు పెంపకం సాక్ష్యం అంగన్వాడీ గురించి వివరించటం జరిగింది.11.45 నిమిషాలకు ఈ కార్యక్రమం లో భాగంగా న్యూట్రిషియన్ డాక్టర్ దీపా గెస్ట్ లేచ్చర్ గా పిల్లల్లో పోషకాహర లోపం లేకుండా ఎలాంటి ఆహారాన్ని పిల్లలకు పెట్టాలి అనే అంశాన్ని చెప్పటం జరిగింది ఈ ట్రైనింగ్ లో సూపెర్వైసర్ ఓ అనంతలక్ష్మ, షైక్ ఆషా,అంగన్వాడీ వర్కర్స్, సిబ్బంది పాల్గొన్నారు…

Related posts

Leave a Comment