2025 మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల లోని ఎక్స్ టెన్షన్ ట్రైనింగ్ సెంటర్ లో మార్చి 5, 6 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి,పంచాయతీరాజ్ శిక్షణ సంస్థ ‘ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీలు’ అనే అంశం పై నిర్వహించనున్న రెండు రోజుల రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం లో పాల్గొనేందుకు పల్నాడు జిల్లా నుండి సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామ సర్పంచ్ బలిజేపల్లి రమాదేవి,పంచాయతీ కార్యదర్శి చిలువూరి కృష్ణ ప్రసాద్ ఎంపిక అయినట్లు సత్తెనపల్లి ఎంపిడిఓ బండి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.ఈ శిక్షణా కార్యక్రమం లో రాష్ట్ర స్థాయి లో ఒక్కో జిల్లా నుండి ఎంపిక అయిన 26 మోడల్ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ ల సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొంటున్నారని ఎంపిడిఓ వెల్లడించారు…..
Related posts
దర్జాగా బ్రతకలేని దర్జిల జీవితాలు,ఈ రోజు అంతర్జాతీయ దర్జిల దినోత్సవం సందర్భంగాబగ్గి నరసింహరావు కార్యాలయంలో చిరు సత్కారం…
దీనమ్మ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ గరికిపాటి శంకర్కు సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పురస్కారం…
చిలకలూరిపేట రూరల్ పోతవరం కేజీబీవీ పాఠశాల లొ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో (సత్తనపల్లి)పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ
- Comments
- Facebook comments