టి.ఎన్.టి.యు.సి జనరల్ సెక్రెటరీ టి మణి రామ్ సింగ్ జనసేన ప్రతినిధి, మంచిర్యాల జిల్లా, ఏప్రిల్ 30: బెల్లంపల్లి ఏరియా లోని గోలేటి టౌన్షిప్ లో టి.ఎన్.టి.యు.సి ఆఫీసు నందు కార్మిక అమరవీరుల...
జనసేన ప్రతినిధి, బెల్లంపల్లి, ఏప్రిల్ 28 : బెల్లంపల్లి పట్టణ హనుమాన్ బస్తి 33 వ వార్డు లో నంబర్ 2 అంగన్వాడి కేంద్రంలో టీచర్ పద్మావతి స్కూల్ పిల్లలతో అంగన్వాడి గ్రాడ్యుయేషన్ స్కూల్...
కనేకల్, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 28: మనిషి బ్రతికుండగానే తన సంపాదనలో కొంత జీవిత బీమా చేసుకోవడం వలన మరణం తర్వాత కూడా వారి కుటుంబానికి భరోసా కల్పిస్తుందని ఎర్రగుంట సర్పంచ్ వన్నూరమ్మ అన్నారు....
బాగేపల్లి, జనసేన బ్యూరో, ఏప్రిల్ 28: కర్ణాటక విధాన సభకు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో , బాగేపల్లి నియోజవర్గ, కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ ఎన్ సుబ్బారెడ్డి, గూళు రు ఓబ్లి లో స్థానిక కాంగ్రెస్...
నెల్లూరు-కావలి, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 28: 300 చదరపు అడుగుల ఇల్లు కేటాయించిన టిడ్కో లబ్దిదారుల రుణ భారాన్ని ప్రభుత్వమే భరించి ఉచితంగా లబ్దిదారులకు అందచేస్తున్నదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు...
నెల్లూరు-సైదాపురం జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 28: మైనింగ్ వాహనాలు ట్రాన్స్ పోర్ట్ పై విజిలెన్స్ అధికారులు సైదాపురం డేగపూడి మార్గంలో శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. పర్మిట్లు టన్నేజీ ని అధికారులు రికార్డులను క్షుణ్ణంగా...