దౌర్జన్యాలు రిగ్గింగ్ తో సాగిన కూటమి ఎమ్మెల్సీ ఎన్నికల అరాచకాలు…
పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో పిడిఎఫ్ ఏజెంట్లపై దాడులు చేసి,రిగ్గింగ్ చేసిన వారిపై కేసులు నమోదు చేసి వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని,రిగ్గింగ్ చేసిన పోలింగ్ బూత్ లలో రీ పోలింగ్ జరపాలని సిఐటియు పల్నాడు...