చిట్టా ఈశ్వర్ సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థిని విద్యార్థులకు
ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇరవై మందికి రూ.ఐదు వేలు చొప్పున లక్ష ఆర్థిక సహాయం ....
పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న గ్రామ నాయకులు….
సత్తెనపల్లి రూరల్, జులై 15,జనసేన ప్రతినిధి…. అబ్బూరు గ్రామంలో గత నాలుగు రోజులుగా పారిశుధ్య కార్యక్రమాలు, డ్రైన్స్ మరమ్మతులు, దోమల మందు పిచికారి చేయించడం చేస్తున్నారు.. ఈ కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న డిప్యూటీ.ఎంపీడీఓ,పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్,...
పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష,ఉపాధ్యక్ష,ప్రధాన కార్యదర్శి, మహిళా అధ్యక్షురాలు కు బగ్గి నరసింహారావు ఆధ్వర్యంలో చిరు సత్కారం….
శనివారం రాత్రి పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని న్యాయవాది బగ్గి నరసింహారావు కార్యాలయంలో ఇటివల నియమించిన సత్తెనపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా షేక్ మస్తాన్ వలి,ఉపాధ్యక్షులు గా దివ్వెల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి...