ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులి పురుగులను నిర్మూలించాలి- జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి అనంతపురం, ఫిబ్రవరి 05 :జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులి పురుగులను నిర్మూలించాలని జిల్లా...
కాకినాడ, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 05: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక “స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్.పి.ఎస్ సతీష్ కుమార్ ఈరోజు కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయం నందు...
జగనన్నకు చెబుదాం-స్పందనకు -378 అర్జీలు.. కాకినాడ, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 05: ప్రజా సమస్యల పరిష్కార వేదిక జగనన్నకు చెబుదాం- స్పందన కార్యక్రమంలో అందిన సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కారానికి కృషి చేయాలని...
గన్నవరం తహసిల్దార్ గా ఎం. సీతా పవన్ కుమార్. గన్నవరం, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 5: గన్నవరం నూతన తహసిల్దార్ గా ఎం సీతా పవన్ కుమార్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో వీరు...
గన్నవరం, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 5. గన్నవరం నియోజకవర్గం లోని పలు గ్రామాల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టిడిపిలో చేరారు. ఆదివారం సాయంత్రం గన్నవరం లో తెలుగుయువత ఆధ్వర్యంలో నిర్వహించిన...
జనసేన ప్రతినిధి,అంబేద్కర్ కోనసీమ,ఐ.పోలవరం, ఫిబ్రవరి 5: ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో శాంతినికేతన్ పబ్లిక్ స్కూల్ నందు ప్రముఖ ఐ ఎస్ ఆర్ ఓ శాస్త్రవేత్త విష్ణు వర్జుల రామమూర్తి సోమవారం...
జనసేన ప్రతినిధి, అంబేద్కర్ కోనసీమ, ఐ.పోలవరం, ఫిబ్రవరి 5: రాష్ట్ర తెలుగుదేశం జనసేన పార్టీల ఆదేశాల మేరకు ప్రతి మండలంలో జరిగే జయహో బిసి కార్యక్రమం ఈరోజు ఐ పోలవరం మండలంలో ఐ పోలవరం...
విశ్వకర్మ యోజన సక్రమంగా అమలు చేయాలి: త్రినాథ్ బీజేపీ ఓబీసీ మోర్చా అధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేత. జనసేన ప్రతినిధి, అమలాపురం, ఫిబ్రవరి 5 భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఓబిసి...
జాతి గర్వించదగ్గ నేత కర్పూరి ఠాకూర్… జననాయక్ సేవలను కొనియాడిన నాయీ బ్రాహ్మణ ఉద్యోగులు. అనంతపురం జనసేన ప్రతినిధి ఫిబ్రవరి 04:భారత జాతే గర్వించదగ్గ నేత మన నాయీ బ్రాహ్మణ కులంలో జన్మించడం గర్వించదగ్గ...
జగన్ మోస మాటలు నమ్మి ఓటు వేశారు 30సంవత్సరాలు రాష్ట్రం వెనక్కి వెళ్ళింది* జనసేన టీడీపీ పార్టీలతోనే రాష్ట్ర అభివృద్ధి మహిళలు ఆలోచించి ఓటువేసి జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వ స్థాపనకు దోహద పడాలి...