Janasena News Paper
చిట్టా ఈశ్వర్ సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థిని విద్యార్థులకు
పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష,ఉపాధ్యక్ష,ప్రధాన కార్యదర్శి, మహిళా అధ్యక్షురాలు కు బగ్గి నరసింహారావు ఆధ్వర్యంలో చిరు సత్కారం….

Category : అంధ్రప్రదేశ్

All Andhra Pradesh State news goes Here

అంధ్రప్రదేశ్గుంటూరుతాజా వార్తలు

కాశ్మీర్లో ఉగ్రదాడి…. మనమంతా ఐక్యంగా ఉండాలి…జనసేన పార్టీ నగర కార్యదర్శి బొడ్డుపల్లి రాధాకృష్ణ…

MAHA BOOB SUBHANI SHAIK
గుంటూరు,ఏప్రిల్23,జనసేన ప్రతినిధి…. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిపై గుంటూరు నగర జనసేన పార్టీ కార్యదర్శి బొడ్డుపల్లి రాధాకృష్ణ విచారం వ్యక్తం ఈ దాడిని చూసి మాటలు రావడం లేదని ఆవేదన వ్యక్తం...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

సత్తెనపల్లి నియోజకవర్గం లో రాష్ట్ర వ్యవసాయ, సహకార,మార్కెటింగ్ పశుసంవర్ధక,పాడి పరిశ్రమ అభివృద్ధి,మత్స్యశాఖ మంత్రి  కింజారాపు అచ్చెన్నాయుడు పర్యటన…

MAHA BOOB SUBHANI SHAIK
సత్తెనపల్లి రూరల్ మండలం గుడిపూడి గ్రామంలో 40 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయం భవనం, 21.80 లక్షల రూపాయల తో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రం హెల్త్ వెల్నెస్ సెంటర్...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ సౌజన్యంతో జరిగిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన…

MAHA BOOB SUBHANI SHAIK
సత్తెనపల్లి: స్థానిక సత్తెనపల్లి పట్టణంలో రోటరీ క్లబ్,వాసవి మణికంఠ క్లబ్ ఆధ్వర్యంలో సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ వారి సౌజన్యంతో జరిగిన ఉచిత వైద్య శిబిరానికి అపూర్వ ఆదరణ లభించిందని రోటరీ క్లబ్ ప్రెసిడెంట్...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

నరసరావుపేటలో ఫుడ్ సేఫ్టీ, విజిలెన్స్ కమిటి ఆధ్వర్యంలో తనిఖీలు

MAHA BOOB SUBHANI SHAIK
పల్నాడు జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ లక్ష్మీనారాయణ, పల్నాడు జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు పిల్లి యజ్ఞ నారాయణ ఆధ్వర్యంలో నరసరావుపేట పట్టణ పల్నాడు రోడ్డులోని హోటళ్ళలో బుధవారం తనిఖీలు నిర్వహించారు.  టి స్టాల్...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

నాగమయ్య స్వామి తిరుణాల మహోత్సవంలో పాల్గొన్న గజ్జల బ్రదర్స్

MAHA BOOB SUBHANI SHAIK
సత్తెనపల్లి రూరల్ మండలంలక్క రాజు గార్లపాడు గ్రామంలో నాగమయ్య స్వామి తిరుణాల సందర్భంగా ముందుగా స్వామివారిని దర్శించుకొని అనంతరం గ్రామ ప్రజలు ఏర్పాటు చేసిన సభలో ముందుగా గజ్జల నాగభూషణ్ రెడ్డి  మాట్లాడుతూ…. ఈసారి...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

10,164 మందికి అక్షరాస్యుల్ని చేశాం

MAHA BOOB SUBHANI SHAIK
కలెక్టర్ పి. అరుణ్బాబు వెల్లడి…. 2024-25 లో ఉల్లాస్ కార్యక్రమం మొదటి విడత ద్వారా జిల్లాలో చదవడం, రాయడం రాని 10,707 మందిని అక్షరాస్యులను చేశామని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు బుధవారం వెల్లడించారు....
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

దియ్యా పుట్టినరోజు సందర్భంగా అనాధ శరణాలయంలో అన్నదానం.

MAHA BOOB SUBHANI SHAIK
రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు దియ్యా రామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కొండమోడు వీరమ్మ కాలనీలో దీనమ్మ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అనాధ శరణాలయంలో వృద్ధులకు అనాధ పిల్లలకు అన్నదానం చేయడం జరిగినది కార్యక్రమంలో సత్తెనపల్లి...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

రెండవ విడత రీ-సర్వే ప్రారంభించిన తహసీల్దార్….

MAHA BOOB SUBHANI SHAIK
సత్తెనపల్లిరూరల్,ఏప్రిల్16,జనసేన ప్రతినిధి…. ఈ రోజు ఉదయం 8:30 గంటలకు గుడిపూడి గ్రామం,సత్తెనపల్లి మం,నందు రెండవ విడత రీ-సర్వే లో బాగంగా గుడిపూడి గ్రామం నందు కే.ఎస్ .చక్రవర్తి,తహశీల్దార్ సత్తెనపల్లివారి చే భూమి పూజ చేసి,...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

దాతల సహకారంతోడొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ….అభినందనీయం…

MAHA BOOB SUBHANI SHAIK
తడవర్తి నాగేశ్వరరావు..ఆర్య సంఘము నాయకులు… దాతల సహకారంతో సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకంలో 37 వ సారి నిరుపేద రోగులకు, సహాయకులకు ఉచితంగా 120 మందికి భోజనం అందించటం...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

కేసుల నుండి తప్పించుకునేందుకే…మాపై  తప్పుడు  ఆరోపణలు…

MAHA BOOB SUBHANI SHAIK
పట్టణ సీఐ బ్రహ్మయ్య వివరణ.. సత్తెనపల్లి పట్టణానికి చెందిన రౌడీషీటర్  ఖాసిం సైద  తనపై ఉన్న కేసుల నుండి తప్పించుకునేందుకు పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ… సోషల్ మీడియాలో వీడియోను విడుదల  చేయడాన్ని  తీవ్రంగా...