బాగేపల్లి, జనసేన బ్యూరో, ఏప్రిల్ 28: కర్ణాటక విధాన సభకు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో , బాగేపల్లి నియోజవర్గ, కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ ఎన్ సుబ్బారెడ్డి, గూళు రు ఓబ్లి లో స్థానిక కాంగ్రెస్...
నెల్లూరు-కావలి, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 28: 300 చదరపు అడుగుల ఇల్లు కేటాయించిన టిడ్కో లబ్దిదారుల రుణ భారాన్ని ప్రభుత్వమే భరించి ఉచితంగా లబ్దిదారులకు అందచేస్తున్నదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు...
నెల్లూరు-సైదాపురం జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 28: మైనింగ్ వాహనాలు ట్రాన్స్ పోర్ట్ పై విజిలెన్స్ అధికారులు సైదాపురం డేగపూడి మార్గంలో శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. పర్మిట్లు టన్నేజీ ని అధికారులు రికార్డులను క్షుణ్ణంగా...
అమలాపురం, జనసేన ప్రతినిధి, ఏప్రియల్ 28: అమలాపురం మండలం ఇందుపల్లి అరవ గరువు శ్రీ బాల భక్త గణపతి సేవా సంఘం ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు....
అన్నమయ్య జిల్లా, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 28: అమరావతి : రాష్ట్రంలోని పోలీసులపై వచ్చే ఫిర్యాదులను తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీని ఏర్పాటు చేసింది. పోలీస్ కంప్లైంట్స్...
అన్నమయ్య జిల్లా, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 28: స్థానిక నియోజకవర్గం బి.కొత్తకోట నగర పంచాయతీ పట్టణానికి చెందిన ఓ హోటల్ లో పనిచేస్తు జీవనం సాగిస్తున్న ఇమామ్ కుమారుడైన హసన్ హెచ్ ఇ సి...
జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అభిమానులు భవిష్యత్ లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని స్పష్టీకరణ వచ్చే ఏడాది తన పుట్టిన రోజు వేడుకలకు జగన్ ను సీఎం గా మళ్లీ చూడాలని ఆశాభావం...
దవులూరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన దివ్యాంగులు సామర్లకోట, జన సేన ప్రతినిధి ఏప్రిల్ 17: మహాజన దివ్యాంగుల సంఘం వ్యవస్థాపకులు కరోనా మొబైల్స్ అధినేత వీరేటి సత్యనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్...
*సాగర్ నీటిని విడుదల చేస్తున్నాం* జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లి: రైతాంగం ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని నాగార్జున సాగర్ కుడి కాలువకు నీతిని విడుదల చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల...