June 20, 2026
Janasena News Paper
కూటమి నేతల ఆధ్వర్యంలో ప్రభుత్వ సామాజిక పెన్షన్ల పంపిణీ.గుంటూరు :: గుంటూరు నగరంలోని బ్రాడీపేటడి 32వ వార్డు సంబంధించి ప్రభుత్వ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూటమి నాయకులు జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ ల నేతలు పర్యవేక్షించి, వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు పెన్షన్లు స్థానిక సచివాలయాల సిబ్బంది ద్వారా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు చందు శ్రీనివాసరావు నగర జనసేన పార్టీ కార్యదర్శి బొడ్డుపల్లి రాధాకృష్ణ మరియు మంగినేని రాము, వీర వెంకటరావు, తెలుగుదేశం అధ్యక్షులు శంకరమంచి లలిత శాస్త్రి, స్థానిక తెలుగుదేశం పార్టీ డివిజన్ కార్యదర్శులు నాయకులు షేక్ హుస్సేన్ భాషా, హనుమాన్ సింగ్, బిజెపి పార్టీ లీడర్ జంధ్యాల పవన్ కుమార్ మరియు రంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక నేతలు కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కొత్తగా వితంతు పెన్షన్,ఒంటరి మహిళ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్,వికలాంగుల పెన్షన్ కొరకు జూన్ 12వ తారీకు నుండి కొత్త దరఖాస్తులు స్థానిక సచివాలయలలో స్వీకరిస్తారని కూటమి నాయకులు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పేదల పక్షపాతిగా వారు సమాజంలో గౌరవంగా బతకడానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఈరోజు జరిగిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూటమి పార్టీల నేతలు అభిమానులు కార్యకర్తలు ఈ సందర్భంగా పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.
కూటమి నేతల ఆధ్వర్యంలో ప్రభుత్వ సామాజిక పెన్షన్ల పంపిణీ.                             గుంటూరు నగరంలోని బ్రాడీపేట 32వ వార్డు సంబంధించి ప్రభుత్వ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూటమి నాయకులు జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ ల నేతలు పర్యవేక్షించి, వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు పెన్షన్లు స్థానిక సచివాలయాల సిబ్బంది ద్వారా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు చందు శ్రీనివాసరావు నగర జనసేన పార్టీ కార్యదర్శి బొడ్డుపల్లి రాధాకృష్ణ మరియు మంగినేని రాము, వీర వెంకటరావు, తెలుగుదేశం అధ్యక్షులు శంకరమంచి లలిత శాస్త్రి, స్థానిక తెలుగుదేశం పార్టీ డివిజన్ కార్యదర్శులు నాయకులు షేక్ హుస్సేన్ భాషా, హనుమాన్ సింగ్, బిజెపి పార్టీ లీడర్ జంధ్యాల పవన్ కుమార్ మరియు రంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక నేతలు కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కొత్తగా వితంతు పెన్షన్,ఒంటరి మహిళ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్,వికలాంగుల పెన్షన్ కొరకు జూన్ 12వ తారీకు నుండి కొత్త దరఖాస్తులు స్థానిక సచివాలయలలో స్వీకరిస్తారని కూటమి నాయకులు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పేదల పక్షపాతిగా వారు సమాజంలో గౌరవంగా బతకడానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఈరోజు జరిగిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూటమి పార్టీల నేతలు అభిమానులు కార్యకర్తలు ఈ సందర్భంగా పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.

Category : అంధ్రప్రదేశ్

All Andhra Pradesh State news goes Here

అంధ్రప్రదేశ్తాజా వార్తలుతిరుపతి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు

*తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు* తెదేపా అధినేత చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి దర్శనం చేసుకున్నారు. అంతకుముందు వైకుంఠం కాంప్లెక్స్‌ వద్ద వారికి తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన...
Uncategorizedఅంధ్రప్రదేశ్తాజా వార్తలుప్రకాశం

విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు శుభవార్త 

విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు శుభవార్త     విజయవాడ : విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ పాలకమండలి ఇవాళ సమావేశమై భక్తుల సౌకర్యార్థం కీలక నిర్ణయాలు తీసుకుంది. అమ్మవారి దర్శనంకోసం వచ్చే వృద్దులు, వికలాంగుల ఇబ్బందిపడుతున్న...
అంధ్రప్రదేశ్పల్నాడు

సెప్టెంబర్ 4వ తేదీన తహసీల్దార్ కార్యాలయ ప్రారంభోత్సవం.

సెప్టెంబర్ 4వ తేదీన తహసీల్దార్ కార్యాలయ ప్రారంభోత్సవం. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అంబటి. రూ.1.2 కోట్లతో పూర్తయిన తహసీల్దార్ కార్యాలయం, నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రం రూ. 17.5 లక్షల నిధులను ప్రహరీ గోడకు...
అంధ్రప్రదేశ్తెలంగాణపల్నాడుహైదరాబాద్

2023 జాతీయ స్థాయి అవార్డు సొంతం చేసుకున్న డిజిటల్ డ్రాప్ సోలుషన్స్ సీఈఓ అశోక్ రెడ్డి

2023 జాతీయ స్థాయి అవార్డు సొంతం చేసుకున్న డిజిటల్ డ్రాప్ సోలుషన్స్ సీఈఓ అశోక్ రెడ్డి డిజిటల్ డ్రడిజిటల్ డ్రాప్ కి అతి కొద్ది కాలంలోనే ప్రతిష్టాత్మక అవార్డు లభించింది.. ఒక మధ్యతరగతి కుటుంబంలో...
అంధ్రప్రదేశ్ఆన్నమయ్యతాజా వార్తలు

ఏపీలోని పాఠశాలల్లో మొబైల్‌ ఫోన్ల వాడకంపై నిషేధం..

Bujji
అన్నమయ్య జిల్లా, జనసేన ప్రతినిధి, ఆగస్టు 28: అమరావతి /- రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్‌ ఫోన్ల వాడకంపై ఏపీ పాఠశాల విద్యాశాఖ నిషేధం విధించింది. పాఠశాలలకు విద్యార్థులు మొబైల్ ఫోన్ లను తేవటంపై పూర్తి...
అంధ్రప్రదేశ్ఆన్నమయ్యతాజా వార్తలు

చిత్తూరు జిల్లాలో ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి టూర్ సక్సెస్..

Bujji
ఏపీ సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా రూ.680 కోట్ల నగదుని 9,32,235 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ.. అన్నమయ్య జిల్లా, జనసేన ప్రతినిధి, ఆగస్టు 28 చిత్తూరు /- సమాజంలో ధనిక,...
అంధ్రప్రదేశ్ఆన్నమయ్యతాజా వార్తలు

టిడిపి వాళ్లకు ధర్మాసనం మొట్టికాయ బెయిల్ నిరాకరణ…!!

Bujji
అంగళ్ళు, పుంగనూరు ప్రాంతాలలో అల్లర్లు సృష్టించిన టిడిపి నాయకులకు బంగపాటు .. నిరాకరణ.. అన్నమయ్య జిల్లా, జనసేన ప్రతినిధి, ఆగస్టు 28: మదనపల్లి /- అంగళ్ళు, పుంగనూరు అల్లర్ల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు...
అంధ్రప్రదేశ్కాకినాడతాజా వార్తలు

గాంధీ క‌ల‌లుగ‌న్న గ్రామ స్వ‌రాజ్యం ల‌క్ష్యంగా రూపొందినదే వాలంటీర్ వ్య‌వ‌స్థ: మంత్రి వేణు

Bujji
కాకినాడ, జనసేన ప్రతినిధి, జులై 14: మ‌హాత్మా గాంధీ క‌ల‌లుగ‌న్న నిజ‌మైన గ్రామ స్వ‌రాజ్యం ల‌క్ష్యంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తెచ్చిన విప్ల‌వాత్మ‌క వ్య‌వ‌స్థ వాలంటీర్ వ్య‌వ‌స్థ అని.. వాలంటీర్ల‌పై కొంద‌రు...
అంధ్రప్రదేశ్ఆన్నమయ్యతాజా వార్తలు

ఉలిక్కి పడ్డ మదనపల్లి

Bujji
  మదనపల్లిలో తీవ్ర కలకలం రేపిన రైతు హత్య.. పాలు పొసి వస్తుండగా నడి రోడ్డులో కిడ్నాప్.. పొలాల్లోకి ఎట్టుకెళ్లి చిత్రహింసలు పెట్టి దారుణంగా హతమార్చిన దుండగులు.. పెనుగులాటలో పడిపోయిన మృతుడి మొబైల్ ఫోన్,...
అంధ్రప్రదేశ్కాకినాడతాజా వార్తలు

మనసున మనసై… ప్రేమికులు ఒకటై…

Bujji
ఉద్యోగ రీత్యా దూరమైనా చెదిరిపోని ప్రేమ భావం . పెద్దలు నిరాకరిస్తే పోలీసులను ఆశ్రయించిన యువ జంట ఎట్టకేలకు అన్నవరం దేవస్థానంలో పెద్దల సమక్షంలో వివాహం. పిఠాపురం, జన సేన ప్రతినిధి, జూన్ 26:...