Category : తాజా వార్తలు
All latest news goes here like breaking news , live news , crime news , Andhra Pradesh news, Telangana news , statewide news, national news , international news etc.
దర్జాగా బ్రతకలేని దర్జిల జీవితాలు,ఈ రోజు అంతర్జాతీయ దర్జిల దినోత్సవం సందర్భంగాబగ్గి నరసింహరావు కార్యాలయంలో చిరు సత్కారం…
పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పట్టణంలోని సబ్ కోర్టు పి.పి బగ్గి నరసింహరావు కార్యాలయంలో ఇద్దరు దర్జిలకు చిరు సత్కారం జరిగింది. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ ఒకొప్పుడు సమాజంలో దర్జిలకు చాలా డిమాండు ఉండి...
సత్తెనపల్లిలో నకిలీ లేబర్ ఆఫీసర్ హల్ చల్…
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నకిలీ లేబర్ ఆఫీసర్ హల్ చల్ చేశారు…. లేబర్ సర్టిఫికెట్ రెన్యువల్ చేసుకోవాలంటూ వ్యాపారస్తుల దగ్గర నుండి డబ్బులు వసూళ్లు చేశారు.సత్తెనపల్లి బస్టాండ్ ఎదురుగా ఉన్న షాపుల వారి నుండి...
ప్రధానోపాధ్యాయుడిగా మీసేవలు మరువలేం : ఎంఈఓ…
సత్తనపల్లి పట్టణంలోని యం.పి.పి (ఎస్.ఆర్.బి.ఎన్) పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్ ఖాదర్ మస్తాన్ పాఠశాలకు చేసిన సేవలు మరువలేమని మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పదవీ విరమణ కార్యక్రమానికి పాఠశాల మాజీ...
సత్తెనపల్లి సబ్ జైలును సందర్శించిన సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్)వి.విజయ కుమార్ రెడ్డి…..
పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పట్టణంలోని సబ్ జైలును సందర్శించిన సత్తెనపల్లి మండల న్యాయసేవాధికర కమిటీ చైర్మన్ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వి. విజయ కుమార్ రెడ్డి .ముందుగా అక్కడ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా...
చేపలు పడుతున్న దృశ్యం. గ్రామపంచాయతీకే రు.2లక్షల టోకరా…
ముప్పాళ్ళ మండలం లంకెల కూరపాడు గ్రామంలో గ్రామపంచాయతీకి రు. 2లక్షల రూపాయలు టోకరా వేయడంతో గ్రామప్రజలు విస్తుపోయారు.ముప్పాళ్ళ మండలం లంకెల కూరపాడు గ్రామం లో చాపల చెరువుకి ప్రతి సంవత్సరం రు. 2లక్షల రూపాయలు...
దౌర్జన్యాలు రిగ్గింగ్ తో సాగిన కూటమి ఎమ్మెల్సీ ఎన్నికల అరాచకాలు…
పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో పిడిఎఫ్ ఏజెంట్లపై దాడులు చేసి,రిగ్గింగ్ చేసిన వారిపై కేసులు నమోదు చేసి వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని,రిగ్గింగ్ చేసిన పోలింగ్ బూత్ లలో రీ పోలింగ్ జరపాలని సిఐటియు పల్నాడు...
అంగన్వాడీ కార్యకర్తలకు సెక్టార్ మీటింగ్ నిర్వహించిన సీడీపీఓ శ్రీలత….
సత్తెనపల్లి ప్రాజెక్ట్,రాజుపాలెం మండలం లోని ఐసీడిఎస్ పాత ఆఫీసులో అంగన్వాడీ కార్యకర్తలకు సెక్టార్ మీటింగ్ సీడీపీఓ శ్రీలత నిర్వహించారు. ఈ కార్యక్రమం లోని భాగంగా 1-03-25,నుండి 8-03-25,వరకు జరిగే మహిళా దినోత్సవం సందర్బంగా జరిగే...
గర్ల్స్ హైస్కూల్ లోయఫ్.యల్.యన్ ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహించినయమ్.ఇ.ఓ లు…
గత మూడు రోజుల నుండి సత్తెనపల్లి బాలికల హైస్కూల్ లో అంగన్వాడీ కార్యకర్తలకు జరుగుతున్న జ్ఞానజ్యోతి యఫ్.యల్.యన్ ట్రైనింగ్ లో భాగంగా ఈ రోజు యమ్.ఇ. ఓ లు శ్రీనివాసరావు, రాఘవేంద్ర హాజరు అయి...
అప్పాపురపు నరేంద్ర ఆద్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకం…
దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ చేయటం అభినందనీయం.. డా.శోభారాణి… అప్పాపురపు నరేంద్ర ఆద్వర్యంలో 16వ సారి డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకంలో 120 నిరుపేద రోగులకు,వారి సహయకులకు ఉచితంగా భోజనం,స్వీట్,హాట్ ను దాతల...
ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ క్లాసులు నిర్వహించిన ఎంఇఒ సీతా రామిరెడ్డి…
ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ క్లాసులు నిర్వహించిన ఎంఇఒ సీతా రామిరెడ్డి… ముప్పాళ్ళరూరల్,ఫిబ్రవరి18,జనసేన ప్రతినిధి… ఈరోజు ముప్పాళ్ళ మండలం, మాదల గ్రామం లోని జెడ్పి హెచ్ స్కూల్ లో ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ క్లాసులకు ఎంఇఒ సీతా రామిరెడ్డి...