Janasena News Paper

Category : తాజా వార్తలు

All latest news goes here like breaking news , live news , crime news , Andhra Pradesh news, Telangana news , statewide news, national news , international news etc.

అంధ్రప్రదేశ్తాజా వార్తలు

క్రోసూరులో సీసీరోడ్ల మధ్యలో గుంతలు…

Kranthi Kumar Chevuri
  పట్టించుకోని అధికారులు…  ఇప్పటికైనా స్పందించాలని కాలనీ వాసుల వేడుకోలు… క్రోసూరు మండలం,ఫిబ్రవరి 13,జనసేన ప్రతినిధి…   క్రోసూరు మండల కేంద్రలోని ఎ స్సీ కాలనీ పరిసర ప్రాంతంలో సీసీ రోడ్ల మధ్య తీసిన...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

మృతుడి ఇంటికి వచ్చి అదృశ్యమయ్యాడు 

Kranthi Kumar Chevuri
మృతుడి ఇంటికి వచ్చి అదృశ్యమయ్యాడు పెదకూరపాడు, మండలం, ఫిబ్రవరి 13, జనసేన ప్రతినిధి : మృతి చెందిన వ్యక్తిని చూడటానికి వచ్చి అదృశ్యం అయిన సంఘటన పెదకూరపాడు మండలం,  పాటిబండ్ల గ్రామంలో చోటు చేసుకుంది. ...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

సత్తెనపల్లి చెక్ పోస్ట్ వద్ద ఇరు దుకాణాల్లో చోరీ….

Kranthi Kumar Chevuri
  రూ. 3.10 లక్షలు నగదు అపహరణ…. పోలీసులకు పిర్యాదు చేసిన బాధితులు…. సత్తెనపల్లి,ఫిబ్రవరి14,జనసేన ప్రతినిధి….   సత్తెనపల్లి చెక్ పోస్ట్ వద్ద రెండు దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. ఈ దుకాణాల నుండి రూ...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

అంగన్వాడీలకు పోషణ్ భీ పంఢాయి భీ ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహించిన న్యూట్రిషియన్ డాక్టర్ దీపా….

Kranthi Kumar Chevuri
సత్తెనపల్లిరూరల్,ఫిబ్రవరి14,జనసేన ప్రతినిధి…. ఐసీడీఎస్ సతైనపల్లి ప్రాజెక్టు కంటెపూడి,రెంటపాళ్ళ సెక్టార్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కోమెరపూడి గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్ నందు పోషణ్ భీ పంఢాయి భీ ట్రైనింగ్ క్లాసెస్ జరుగుచున్నవి. ట్రైనింగ్...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

జూనియర్ కళాశాలలో దామోదర్ సంజీవ జయంతి మరియు పుల్వామా డే

Kranthi Kumar Chevuri
  బెల్లంకొండ, ఫిబ్రవరి 14, జనసేన ప్రతినిధి  పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు కీర్తిశేషులు దామోదర సంజీవయ్య జయంతి మరియు పుల్వామా డే వీర మరణం చెందిన సైనికులకు...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

సోషల్ మీడియా కోఆర్డినేటర్ జానీ బాషా గృహానికి విచ్చేసి నవ దంపతులను ఆశీర్వదించిన భాష్యం దంపతులు…

Kranthi Kumar Chevuri
సోషల్ మీడియా కోఆర్డినేటర్ జానీ బాషా గృహానికి విచ్చేసి నవ దంపతులను ఆశీర్వదించిన భాష్యం దంపతులు… బెల్లంకొండ,ఫిబ్రవరి12,జనసేన ప్రతినిధి... ఇటీవల వివాహం జరిగిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ మండల కేంద్రమైన బెల్లంకొండ గ్రామానికి చెందిన...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

జై భారత్ స్కూల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పై టీచర్లతో సమావేశం…..

Kranthi Kumar Chevuri
జై భారత్ స్కూల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పై టీచర్లతో సమావేశం….. క్రోసూరు,ఫిబ్రవరి 11,జనసేన ప్రతినిధి….. మండల కేంద్రమైన క్రోసూరు లోని జై భారత్ స్కూల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పై టీచర్లతో జరిగిన...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్,ఎస్పీ….

Kranthi Kumar Chevuri
సత్తెనపల్లి,ఫిబ్రవరి12,జనసేన ప్రతినిధి.… సత్తెనపల్లి పట్టణం లో జిల్లా పరిషత్ హై స్కూల్ లోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు పల్నాడు జిల్లాఎస్పీ కంచి శ్రీనివాసరావు. వారితో పాటు సత్తెనపల్లి...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించిన మండల వ్యవసాయ అధికారి…

Kranthi Kumar Chevuri
పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించిన మండల వ్యవసాయ అధికారి…   క్రోసూరురూరల్,ఫిబ్రవరి12,జనసేన ప్రతినిధి….   తేది.12-02-2025 న మండలంలోని గుడిపాడు,88 తాళ్లూరు గ్రామాల్లో *”పొలం పిలుస్తోంది”* కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల...
తాజా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి

కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం…

Bujji
చౌటుప్పల్, జనసేన, ఫిబ్రవరి 09: దేవలమ్మ నాగారం కాంగ్రెస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిధులుగా ఎండీ బాబా షరీఫ్, కానుగు శేఖర్, ఏజాస్, ఉడుగు వెంకటేశ్ హాజరయ్యారు....