Category : తాజా వార్తలు
All latest news goes here like breaking news , live news , crime news , Andhra Pradesh news, Telangana news , statewide news, national news , international news etc.
ఉచిత వైద్య శిబిరం లో పాల్గొన్న బి. ఎన్ రెడ్డి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, జనసేన, ఫిబ్రవరి 09: శేరిగూడ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ వనస్థలి క్రాంతి మరియు లయన్స్ క్లబ్ ఇబ్రహీంపట్నం వారి ఆధ్వర్యంలో శ్రీ రంగారెడ్డి హెల్త్ కేర్ హాస్పిటల్ వారి...
ఆంధ్ర బౌద్ధానికి స్పూర్తి స్థలం గ్యార శేఖర్ మహారాజ్…
చిట్యాల, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బౌద్ధ అనవాలతో నిండివుందన్న విషయం అవగతమే. ఆంధ్ర ప్రభుత్వం బౌద్ధానికి ప్రతీకైన “అమరావతి” ప్రాంతాన్ని రాష్ట్రానికి రాజధాని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఉభయ గోదావరి...
కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలి…
చౌటుప్పల్, జనసేన, ఫిబ్రవరి 09: చౌటుప్పల్ మండలం కాట్రేవు గ్రామంలో కాంగ్రెస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామ ఎన్నికల ఇన్ఛార్జ్ సుర్కంటి వెంకట్ రెడ్డి, వీరమల్ల సత్తయ్య...
8నెలల్లో 48మందికి 66.62లక్షల సాయం… ఇది సి ఎం చంద్రబాబు మంచి మనసుకు నిదర్శనం: ఎమ్మెల్యే దగ్గుపాటి
అనంతపురం, జనసేన బ్యూరో ఫిబ్రవరి 09: గత ఐదేళ్లలో సీఎంఆర్ఎఫ్ కింద సాయం అందాలంటే నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత...
గ్రీవెన్స్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. వి.
అనంతపురం, జనసేన బ్యూరో ఫిబ్రవరి 09: ఈనెల 10వ తేదీన సోమవారం అనంతపురం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా...
తాళం వేసిన ఇంటిలో చోరీ… 25 తులాలు బంగారు, 80వేలు నగదు చోరీ…
గుంతకల్, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 9: పామిడి పట్టణంలోని వెంగమ నాయుడు కాలనీ లో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో శనివారం తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు బీరువలో ఉంచిన 25...
రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకత్వంతో ఏపీ అభివృద్ధి పరుగులు: మాజీ మంత్రి పల్లె
పుట్టపర్తి, జనసేన బ్యూరో, ఫిబ్రవరి 09: రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకత్వం ఉండడం వల్లనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తోందని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు...
మద్దిలేరు ప్రాజెక్టు కాలువల గండ్లు… నీటి వృథా, రైతుల ఆవేదన…
ముదిగుబ్బ ( జనసేన ప్రతినిధి ) ఫిబ్రవరి 9: ముదిగుబ్బ మండలంలోని మద్దిలేరు ప్రాజెక్టు కాలువలకు గండ్లు పడటంతో ప్రాజెక్టు సాగునీరు ఏటిపాలవుతోంది. ఈ ప్రాజెక్టు ఎడమ కాలువకు భారీగా గండ్లు పడి, విడుదలైన...
ధర్మవరంలో ఈనెల 13న జరిగే వర్కింగ్ జర్నలిస్ట్ ల జిల్లా విస్తృత స్థాయి సతస్సు ను జయప్రదం చేద్దాం…
ధర్మవరం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో.. గోరంట్లలో జర్నలిస్టులకు ఆహ్వాన పత్రికలు అందజేసిన జిల్లా అధ్యక్షులు, కార్యదర్శి… గోరంట్ల, జనసేన బ్యూరో, ఫిబ్రవరి 9: ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి...
మంత్రి రాంప్రసాద్ రెడ్డికి వినతి పత్రం అందించిన వాల్మీకి ఎస్టీ సాధన సమితి…
కదిరి, జనసేన బ్యూరో, ఫిబ్రవరి 9: రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు బంగారు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి మందపల్లి రాంప్రసాద్ రెడ్డి వినతి పత్రం అందించేందుకు ఆదివారం వాల్మీకి ఎస్టీ...