Janasena News Paper
చిట్టా ఈశ్వర్ సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థిని విద్యార్థులకు
పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష,ఉపాధ్యక్ష,ప్రధాన కార్యదర్శి, మహిళా అధ్యక్షురాలు కు బగ్గి నరసింహారావు ఆధ్వర్యంలో చిరు సత్కారం….

Category : తాజా వార్తలు

All latest news goes here like breaking news , live news , crime news , Andhra Pradesh news, Telangana news , statewide news, national news , international news etc.

అంధ్రప్రదేశ్రాజకీయం

యువగళం పాద యాత్రలో నిర్వహించిన బీసీ సదస్సులో వడ్డెర్ల వాణి వినిపించిన వడ్డే పీట్ల సుధాకర్

*యువగళం పాద యాత్రలో నిర్వహించిన బీసీ సదస్సులో వడ్డెర్ల వాణి వినిపించిన వడ్డే పీట్ల సుధాకర్* జనసేన ప్రతినిధి మార్చ్:26 తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ బాబు ప్రజా క్షేత్రంలో పట్టు...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుతిరుపతి

తిరుమల ఘాట్ దారిలో చిరుత..

తిరుమల ఘాట్ దారిలో చిరుత.. తిరుమల : తిరుమల ఘాట్ మొదటి కనుమ దారిలో చిరుత కలకలం సృష్టించింది. కనుమ దారిలోని 35 వ మలుపు వద్ద చిరుతపులి సంచరించింది. దారిలోని వాహన దారులు...
అంధ్రప్రదేశ్పల్నాడుబ్రేకింగ్ న్యూస్

క్వారీ లో ప్రమాదం ఇరువురు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం.

పల్నాడు జిల్లా,వినుకొండ పట్టణంలో క్వారీ లో ప్రమాదం ఇరువురు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని తిమ్మాయిపాలెం రోడ్డు లోని శ్రీ వెంకట్రావు రోడ్ క్వారీ లో ప్రమాదం...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 మెయిన్‌ పరీక్ష తేదీ ఖరారు..

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 మెయిన్‌ పరీక్ష తేదీ ఖరారు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రూప్‌ -4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్‌ పరీక్ష తేదీని ఏపీపీఎస్సీ(APPSC) ఖరారు చేసింది.. రెవెన్యూ శాఖలో 670 జూనియర్‌ అసిస్టెంట్‌...
అంధ్రప్రదేశ్బ్రేకింగ్ న్యూస్

దుర్గగుడి లో సిబ్బంది నిర్లక్ష్యం. ప్రసాదాల కౌంటర్ లో చీమలు పట్టిన లడ్డూలు.

విజయవాడ జనసేన ప్రతినిధి,  మార్చి 24 దుర్గగుడి లో సిబ్బంది నిర్లక్ష్యం మహా మండపం కింద లడ్డూ ప్రసాదాల కౌంటర్ లో చీమలు పట్టిన లడ్డూలు.వాటినే భక్తులు కు ఇస్తున్న సిబ్బంది… చీమలు ఉన్న...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుబ్రేకింగ్ న్యూస్

తృటిలో తప్పిన ప్రమాదం.  డ్రైవర్ చాకచక్యం. 

తృటిలో తప్పిన ప్రమాదం.  డ్రైవర్ చాకచక్యం. పల్నాడు జిల్లా: గుంటూరు నుండి సత్తెనపల్లి వస్తున్న AP03Z 5034 నెంబర్ గల పల్లె వెలుగు బస్సు నందిగామ అడ్డ రోడ్డు వద్ద స్టీరింగ్ ఊడిపోవడంతో డ్రైవర్...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

సమరోత్సాహంతో పనిచేద్దాం…శ్రేణులకు కాలవ పిలుపు

సమరోత్సాహంతో పనిచేద్దాం…శ్రేణులకు కాలవ పిలుపు రాయదుర్గం జనసేన ప్రతినిధి మార్చి 23: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామ గోపాల్ రెడ్డి విజయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెంప...
తాజా వార్తలు

యోగా పోటీలలో నేషనల్స్ కు ఎంపికైన బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి.

*యోగా పోటీలలో నేషనల్స్ కు ఎంపికైన బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి* సామర్లకోట జనసేన ప్రతినిధి, మార్చి 23: యోగా పోటీలలో బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్ ఆయోధ్య రామపురం నందు 8వతరగతి...
అంధ్రప్రదేశ్తిరుపతి

పూర్వ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్ కంటాక్స్ ప్రిన్సిపాల్ చే “విజయసంకల్పం ప్రసాద్, రాధికా రాణి” కు ఉగాది జాతీయ పురస్కారం.

పూర్వ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్ కంటాక్స్ ప్రిన్సిపాల్ చే “విజయసంకల్పం ప్రసాద్, రాధికా రాణి” కు ఉగాది జాతీయ పురస్కారం. తిరుపతి జనసేన ప్రతినిధి, మార్చి 23: మానవ సేవయే మాధవసేవ నినాదంతో...
రాజకీయంసినిమా

పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం అవ్వాలని దేవుడు రాసిపెట్టి ఉంచాడు.

పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం అవ్వాలని దేవుడు రాసిపెట్టి ఉంచాడు  అమరావతి జనసేన ప్రతినిధి, మార్చి 23: జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్‌పై సీనియర్ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు....