Janasena News Paper
చిట్టా ఈశ్వర్ సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థిని విద్యార్థులకు
పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష,ఉపాధ్యక్ష,ప్రధాన కార్యదర్శి, మహిళా అధ్యక్షురాలు కు బగ్గి నరసింహారావు ఆధ్వర్యంలో చిరు సత్కారం….

Category : తాజా వార్తలు

All latest news goes here like breaking news , live news , crime news , Andhra Pradesh news, Telangana news , statewide news, national news , international news etc.

అంతర్జాతీయంతాజా వార్తలుబిజినెస్

ట్రంప్ టాక్స్ లు వీటికి వర్తించవు -ఊపిరి పీల్చుకున్న smartphone సంస్థలు

ట్రంప్ పరిపాలన విభాగం ల్యాప్‌టాప్‌లు మరియు స్మార్ట్‌ఫోన్‌లతో సహా అనేక ఎలక్ట్రానిక్‌లను  సుంకాల నుండి మినహాయించనున్నట్లు తెలిపింది. US కస్టమ్స్ మరియు బోర్డర్ ప్రొటెక్షన్ నుండి కొత్త మార్గదర్శకత్వంలో ఈ వస్తువులను జాబితా విడుదల...
జాతీయంతాజా వార్తలు

కర్ణాటక లో 70 శాతం వారే !! సర్వే లో విస్తుపోయే నిజాలు

బెంగళూరు: కర్ణాటక జనాభాలో డెబ్బై శాతం మంది ఇతర వెనుకబడిన తరగతుల (OBC) వర్గానికి చెందినవారు, వీరిలో ముస్లింలు కూడా ఉన్నారని సామాజిక-ఆర్థిక & విద్యా సర్వే తెలిపింది 2015లో నిర్వహించిన సర్వేలో మొత్తం...
తాజా వార్తలుబ్రేకింగ్ న్యూస్

మళ్లీ దెబ్బతిన్న యూపీఐ లావాదేవీలు .

శుక్రవారం నాడు భారతదేశం అంతటా డిజిటల్ లావాదేవీలు మరోసారి దెబ్బతిన్నాయి, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) విస్తృతంగా అంతరాయం ఏర్పడింది, దీని వలన వినియోగదారులు Google Pay మరియు Paytm వంటి ప్లాట్‌ఫారమ్‌లలో చెల్లింపులను...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

మహాత్మా జ్యోతిబా పూలే సమాజానికి అందించిన సేవలు మరువలేనివి..

MAHA BOOB SUBHANI SHAIK
మండల బీసీ సెల్ అధ్యక్షుడు గుంజి గంగా రావు బెల్లంకొండ, ఏప్రిల్ 11,జనసేన ప్రతినిధి మహాత్మా జ్యోతి బా పూలే 199 వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం బెల్లంకొండ మండల బీసీ సెల్ అధ్యక్షుడు...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపశ్చిమ గోదావరిరాజకీయం

ఆచంటలో కోటి రూపాయలుతో డయాలసిస్ కేంద్రం.

భీమవరం: ఆచంటలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం కోటి రూపాయలతో త్వరలో అత్యాధునిక పరికరాలతో కూడిన డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. పెనుమంట్ర మండలం...
జాతీయంతాజా వార్తలుబిజినెస్బ్రేకింగ్ న్యూస్

జియో కి మరో షాక్ , దూసుకుపోతున్న బిఎస్ఎన్ఎల్

BSNL స్థిరంగా తన కస్టమర్ సేవలను మెరుగుపరుచుకుంటూ వెళ్తుంది. కొన్ని నెలల ముందు BSNL ప్రవేశపెట్టిన కొత్త రీచార్జ్ ప్లాన్స్ అందుబాటు ధరలో ఉండటం వలన కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్లు BSNL లోకి...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

బూత్ స్థాయి అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించిన ఆర్డీవో….

MAHA BOOB SUBHANI SHAIK
ఈ రోజు  ఉదయం 10 గంటలకు బూత్ స్థాయి అదికారుల శిక్షణ తరగతులు లయోలా కాలేజ్ (దూళ్ళిపాళ్ళ గ్రామం,సత్తెనపల్లి మం.) జరిగినది. సదరు శిక్షణా  తరగతుల యందు, జి.వి .రమాణాకాంత్ రెడ్డి ఆర్డీవో &...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన శాసనసభ్యులు కన్నా..

MAHA BOOB SUBHANI SHAIK
సత్తెనపల్లి రూరల్ మండలం కోమెరపూడి గ్రామం లో నూతనంగా నిర్మించిన.గోకులం షెడ్, నూతనంగా మరమ్మత్తులు చేసిన ప్రభుత్వ పశువైద్యశాలను ప్రారంభించిన సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు.కన్నా లక్ష్మీనారాయణ.ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర,...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

కన్నా లక్ష్మీనారాయణని శాలువాతో సత్కరించిన ఆర్యవైశ్యులు…

MAHA BOOB SUBHANI SHAIK
కట్టమూరి వారి వీధిలో నివాసం ఉంటున్న ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు అనేక మంది, రఘురాం నగర్ లో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ కార్యాలయంలో,మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజక వర్గ శాసన సభ్యులు ...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

ఉచిత వైద్య శిబిరమును ఏర్పాటు….

MAHA BOOB SUBHANI SHAIK
పల్నాడు జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 లో భాగముగా ఏప్రిల్ నెలలో జిల్లా ఉన్నతాధికారులు ఆదేశం మేరకు  ఉచిత వైద్య శిబిరంలో ఏర్పాటు చేయమని ఆదేశించి ఉన్నారు.ఆదేశం...