All latest news goes here like breaking news , live news , crime news , Andhra Pradesh news, Telangana news , statewide news, national news , international news etc.
భీమవరం జనసేన ప్రతినిధి మే 2: కళలకు ప్రాంతీయ బేధం లేదని, విదేశాల్లో ఉన్న చెరుకువాడ రంగసాయి మనవరాలు కుమారి సుప్రజ పట్టుదలతో భారత నృత్యం చేయడం మన ప్రాంతానికే గర్వకారణమని పట్టణ ప్రముఖులు...
గడప గడపకు మన ప్రభుత్వం”లో పెనుకొండ ఎమ్మెల్యే మాల గుండ్ల, గోరంట్ల జనసేన ప్రతినిధి మే 02: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అందిన లబ్దిని ఓ వైపు వివరిస్తూ, మరోవైపు...
రాయదుర్గం జనసేన ప్రతినిధి మే 0 2: విశాఖ హుక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రేపటి రోజున రాయదుర్గంలో రాస్తరోక నిర్వహిస్తున్నామని ముందస్తుగా రాయదుర్గం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా CPIఅనంతపురం జిల్లా...
నియామకపు పత్రాలు అందించిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అనపర్తి జనసేన ప్రతినిధి, మే 02: అనపర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న పదిమంది విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలో భాగంగా...
ఏఐడిఆర్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ డిమాండ్ రామచంద్రపురం, జనసేన ప్రతినిధి, మే 02: మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గంలో కొంతమంది వ్యక్తులు వికలాంగురాలిపై దాడి చేసిన సంఘటన తమను...
అకాల వర్షాల వలన నష్టపోయిన రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి కొత్తపేట తెలుగుదేశం పార్టీ డిమాండ్ జనసేన ప్రతినిధి, అంబేద్కర్ కోనసీమ, కొత్తపేట, మే 2 : అకాల వర్షాల వలన రైతులు చాలా...
ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన – === తమిళనాడు – దక్షిణ కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మరింత బలపడి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తోంది. దీని వలన విశాఖపట్నం నగరంలో భారీ వర్షాలు...
టి.ఎన్.టి.యు.సి జనరల్ సెక్రెటరీ టి మణి రామ్ సింగ్ జనసేన ప్రతినిధి, మంచిర్యాల జిల్లా, ఏప్రిల్ 30: బెల్లంపల్లి ఏరియా లోని గోలేటి టౌన్షిప్ లో టి.ఎన్.టి.యు.సి ఆఫీసు నందు కార్మిక అమరవీరుల...
జనసేన ప్రతినిధి, బెల్లంపల్లి, ఏప్రిల్ 28 : బెల్లంపల్లి పట్టణ హనుమాన్ బస్తి 33 వ వార్డు లో నంబర్ 2 అంగన్వాడి కేంద్రంలో టీచర్ పద్మావతి స్కూల్ పిల్లలతో అంగన్వాడి గ్రాడ్యుయేషన్ స్కూల్...
కనేకల్, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 28: మనిషి బ్రతికుండగానే తన సంపాదనలో కొంత జీవిత బీమా చేసుకోవడం వలన మరణం తర్వాత కూడా వారి కుటుంబానికి భరోసా కల్పిస్తుందని ఎర్రగుంట సర్పంచ్ వన్నూరమ్మ అన్నారు....