*దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు.. మేళతాళాలతో ఘనస్వాగతం.* విజయవాడ:టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దంపతులు విజయవాడ కనకదుర్గమ్మను శనివారం ఉదయం దర్శించుకున్నారు.. చంద్రబాబు సతీసమేతంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ...
*యువగళం పాద యాత్రలో నిర్వహించిన బీసీ సదస్సులో వడ్డెర్ల వాణి వినిపించిన వడ్డే పీట్ల సుధాకర్* జనసేన ప్రతినిధి మార్చ్:26 తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ బాబు ప్రజా క్షేత్రంలో పట్టు...
పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం అవ్వాలని దేవుడు రాసిపెట్టి ఉంచాడు అమరావతి జనసేన ప్రతినిధి, మార్చి 23: జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్పై సీనియర్ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు....
ఆయుష్మాన్ భారత్, ఈ-శ్రమ్,నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ… జనసేన ప్రతినిధి ,ఘట్కేసర్ ,మార్చి 23: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ ఎదులాబాద్ గ్రామంలో గంగపుత్ర సంఘం భవనంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన...
*ఘనంగా దొమ్మేటి వెంకటరెడ్డి 170 వ జయంతి వేడుకలు* అమలాపురం, జనసేన ప్రతినిధి, మార్చి 23:.శెట్టిబలిజ జాతిపిత స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి 170 జయంతి కార్యక్రమం స్థానిక హై స్కూల్ సెంటర్ శెట్టిబలిజ...