ప్రధానోపాధ్యాయుడిగా మీసేవలు మరువలేం : ఎంఈఓ…
సత్తనపల్లి పట్టణంలోని యం.పి.పి (ఎస్.ఆర్.బి.ఎన్) పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్ ఖాదర్ మస్తాన్ పాఠశాలకు చేసిన సేవలు మరువలేమని మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పదవీ విరమణ కార్యక్రమానికి పాఠశాల మాజీ...