Janasena News Paper

Tag : bjp

అంధ్రప్రదేశ్తాజా వార్తలుపశ్చిమ గోదావరిరాజకీయం

ఆచంటలో కోటి రూపాయలుతో డయాలసిస్ కేంద్రం.

భీమవరం: ఆచంటలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం కోటి రూపాయలతో త్వరలో అత్యాధునిక పరికరాలతో కూడిన డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. పెనుమంట్ర మండలం...