ఎవరి శక్తి మేర వాళ్లు బాధితులకు సాయం చేయండి ప్రజలకు చంద్రబాబు పిలుపు వరద ముంపు బాధితుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వాళ్ల బాధలను అర్థం చేసుకున్నానని...
రోడ్డు భద్రతమాసోస్తవాలు వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ తనకల్లు, ఫిబ్రవరి6,జనసేన ప్రతినిధి: తనకల్లు మండలంలోని బస్టాండ్ కూడలిలో, కదిరి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మాసోస్తవాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం...
జనసేన ప్రతినిధి,అంబేద్కర్ కోనసీమ,ఐ.పోలవరం, ఫిబ్రవరి 5: ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో శాంతినికేతన్ పబ్లిక్ స్కూల్ నందు ప్రముఖ ఐ ఎస్ ఆర్ ఓ శాస్త్రవేత్త విష్ణు వర్జుల రామమూర్తి సోమవారం...
గజపతినగరం, ఫిబ్రవరి 04, జనసేన ప్రతినిధి:విజయనగరం: జిల్లా కేంద్రంలో క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ,ఆదివారం మయూరి కూడలిలో లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ దీక్ష చేపట్టారు,దీనికి జనసేన పార్టీ...
బొండపల్లిలో నాలుగో విడత ఆసరా సంబరాల బొండపల్లి, ఫిబ్రవరి04, జనసేన ప్రతినిధి : బొండపల్లి భువి లేఔట్ లో ఆదివారం నాలుగు వ విడత ఆసరా సంబరాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...
మాజీ సర్పంచ్ లకు ఘన సన్మానించిన పంచాయతీ పాలకవర్గం. మెదక్ జిల్లా,ఫిబ్రవరి 04 02 2024 (జన సేన ప్రతినిధి): 5 సంవత్సరాలు ,పూర్తయిన సందర్భంగా మెదక్ జిల్లా,ఫరీద్ పూర్ గ్రామ ప్రభుత్వ ఉద్యోగస్తులు...
ఒక కోటి ఎనబై ఒక లక్షా ముప్పై ఎనిమిది వేల రూపాయలు విలువ కలిగిన నిషేదిత సిగరెట్ల పట్టివేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ డీజీ శ్రీ కుమార్ విశ్వజిత్...
చౌకధాన్యపు డిపోలను అకస్మకంగా తనిఖీ చేసిన తహసీల్దార్.. అమడగూరు, డిసెంబర్ 1 జనసేన ప్రతినిది: మండల పరిధిలోని చీకిరేవులపల్లి,రెడ్డివారిపల్లి,శీతిరెడ్డిపల్లి గ్రామాలలో శుక్రవారం తహసీల్దార్ వెంకటరెడ్డి రేషన్ బియ్యం పంపిణీ వాహనాలను తనిఖీ చేశారు. ఈ...