Janasena News Paper

Month : March 2023

తూర్పు గోదావరి

అంబాజీపేట లో ఘనంగా అచ్చెన్న నాయుడు పుట్టినరోజు వేడుకలు

అంబాజీపేట లో ఘనంగా అచ్చెన్న నాయుడు పుట్టినరోజువేడుకలు అమలాపురం,జనసేన ప్రతినిధి,మార్చి,26 రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చె న్నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా అంబాజీపేట మండల అధ్యక్ష కార్యదర్శులు దంతులూరి శ్రీను రాజు,గూడాలఫణి అంబాజీపేట...
అంధ్రప్రదేశ్తూర్పు గోదావరినేరాలు

వివాహిత అనుమానాస్పద మృతి.

అమలాపురం మండలం బండారులంక గ్రామానికి చెందిన దంగేటి దివ్య భర్త పార్థసారథి ఇంటి నుండి అదృశ్యం అయింది.. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.. నిన్నటి నుండి దివ్య కుటుంబ సభ్యులు ఆమె...
అంధ్రప్రదేశ్నెల్లూరుబ్రేకింగ్ న్యూస్

నెల్లూరు జిల్లా లో కుండపోత వర్షం

నెల్లూరు,జనసేన ప్రతినిధి మార్చి 26 నెల్లూరు జిల్లా లో ఆదివారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది.కొండాపురం,వింజమూరు, దుత్తలూరు,కలిగిరి,జలదంకి,కావలి మండలాల్లో ని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా ధాన్యం...
అంధ్రప్రదేశ్రాజకీయం

యువగళం పాద యాత్రలో నిర్వహించిన బీసీ సదస్సులో వడ్డెర్ల వాణి వినిపించిన వడ్డే పీట్ల సుధాకర్

*యువగళం పాద యాత్రలో నిర్వహించిన బీసీ సదస్సులో వడ్డెర్ల వాణి వినిపించిన వడ్డే పీట్ల సుధాకర్* జనసేన ప్రతినిధి మార్చ్:26 తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ బాబు ప్రజా క్షేత్రంలో పట్టు...
అంతర్జాతీయం

త్రుటిలో తప్పిన ప్రమాదం – ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్

శుక్రవారం నాడు ఎయిరిండియా మరియు నేపాల్ ఎయిర్‌లైన్స్ విమానం గాలిలో ఢీకొనేందుకు సమీపంలోకి రావడంతో పెను ప్రమాదం తప్పిందని, అయితే హెచ్చరిక వ్యవస్థలు పైలట్‌లను అప్రమత్తం చేశాయని, వారి సకాలంలో చర్య విపత్తును నిరోధించిందని...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుతిరుపతి

తిరుమల ఘాట్ దారిలో చిరుత..

తిరుమల ఘాట్ దారిలో చిరుత.. తిరుమల : తిరుమల ఘాట్ మొదటి కనుమ దారిలో చిరుత కలకలం సృష్టించింది. కనుమ దారిలోని 35 వ మలుపు వద్ద చిరుతపులి సంచరించింది. దారిలోని వాహన దారులు...
జాతీయం

కోవిడ్ కేసుల పెరుగుదల| ఏప్రిల్ 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌లు: ఆరోగ్య మంత్రిత్వ శాఖ

  కరోనావైరస్ కేసుల సంఖ్య తాజాగా పెరిగిన నేపథ్యంలో, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)తో కలిసి రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు మార్చి 25,  2023 న...
జాతీయంబిజినెస్

ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరుపై నిర్మల సీతారామన్ సమీక్ష.

అంతర్జాతీయం గా కొన్ని బ్యాంకుల వైఫల్యాలు వలన ప్రపంచ ఆర్థిక పరిస్థితి కుదేలవుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వ రంగ బ్యాంకులు వాటి పనితీరుపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం సమీక్షించారు.   వడ్డీ...
అంధ్రప్రదేశ్పల్నాడుబ్రేకింగ్ న్యూస్

క్వారీ లో ప్రమాదం ఇరువురు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం.

పల్నాడు జిల్లా,వినుకొండ పట్టణంలో క్వారీ లో ప్రమాదం ఇరువురు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని తిమ్మాయిపాలెం రోడ్డు లోని శ్రీ వెంకట్రావు రోడ్ క్వారీ లో ప్రమాదం...