Janasena News Paper

Month : February 2024

అంధ్రప్రదేశ్తాజా వార్తలు

గన్నవరం తహసిల్దార్ గా ఎం. సీతా పవన్ కుమార్.

గన్నవరం తహసిల్దార్ గా ఎం. సీతా పవన్ కుమార్. గన్నవరం, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 5: గన్నవరం నూతన తహసిల్దార్ గా ఎం సీతా పవన్ కుమార్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో వీరు...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

గన్నవరం టీడీపీలో భారీగా చేరికలు.

గన్నవరం, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 5. గన్నవరం నియోజకవర్గం లోని పలు గ్రామాల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టిడిపిలో చేరారు. ఆదివారం సాయంత్రం గన్నవరం లో తెలుగుయువత ఆధ్వర్యంలో నిర్వహించిన...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

ప్రతి విద్యార్థి సైంటిస్ట్ కావాలి –  ఐ ఎస్ ఆర్ ఓ”శాస్త్రవేత్త విష్ణువర్జుల

  జనసేన ప్రతినిధి,అంబేద్కర్ కోనసీమ,ఐ.పోలవరం, ఫిబ్రవరి 5: ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో శాంతినికేతన్ పబ్లిక్ స్కూల్ నందు ప్రముఖ ఐ ఎస్ ఆర్ ఓ శాస్త్రవేత్త విష్ణు వర్జుల రామమూర్తి సోమవారం...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

బీసీలకు తగిన గుర్తింపు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం “మాజీ ఎమ్మెల్యే దాట్ల”

జనసేన ప్రతినిధి, అంబేద్కర్ కోనసీమ, ఐ.పోలవరం, ఫిబ్రవరి 5: రాష్ట్ర తెలుగుదేశం జనసేన పార్టీల ఆదేశాల మేరకు ప్రతి మండలంలో జరిగే జయహో బిసి కార్యక్రమం ఈరోజు ఐ పోలవరం మండలంలో ఐ పోలవరం...
అంధ్రప్రదేశ్

విశ్వకర్మ యోజన సక్రమంగా అమలు చేయాలి: త్రినాథ్

విశ్వకర్మ యోజన సక్రమంగా అమలు చేయాలి: త్రినాథ్ బీజేపీ ఓబీసీ మోర్చా అధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేత. జనసేన ప్రతినిధి, అమలాపురం, ఫిబ్రవరి 5 భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఓబిసి...
తాజా వార్తలుతెలంగాణనేరాలుయాదాద్రి భువనగిరి

ఇద్దరు విద్యార్థుల మృతి పై సమగ్ర విచారణ జరిపించాలి-కొడారి వెంకటేష్.

ఇద్దరు విద్యార్థుల మృతి పై సమగ్ర విచారణ జరిపించాలి-కొడారి వెంకటేష్.(ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు) యాదాద్రి భువనగిరి జిల్లా జనసేన ప్రతినిధి ఫిబ్రవరి 4 :  శనివారం రాత్రి సుమారు పది...
యాదాద్రి భువనగిరి

సామాన్యుడు శక్తివంతంగా మారవచ్చు.

సామాన్యుడు శక్తివంతంగా మారవచ్చు. విద్యతోనే సమాజంలో గౌరవం, ముందడుగు సాధ్యం…. యాదాద్రి భువనగిరి జిల్లా, ఫిబ్రవరి 4 : శాస్త్రీయ ప్రణాళిక పునశ్చరణతో పరీక్షల్లో విజయం -సైకాలజిస్ట్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, జాతీయ అవార్డు...
తెలంగాణనల్గొండ జిల్లా

నల్గొండ TNGO కళాశాల విద్యా శాఖ కమిటీ ఎన్నిక

నల్గొండ TNGO కళాశాల విద్యా శాఖ కమిటీ ఎన్నిక. TNGO ఎక్జిక్యూటివ్ సభ్యులు సూదిని వెంకటరెడ్డి, శ్రీనివాస్ మట్టయ్య ఎన్నికైనారు. TNGO అధ్యక్షులు శ్రవణ్ ఎంపికైన సభ్యులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. జనసేన వార్త ప్రతినిధి...