దర్జాగా బ్రతకలేని దర్జిల జీవితాలు,ఈ రోజు అంతర్జాతీయ దర్జిల దినోత్సవం సందర్భంగాబగ్గి నరసింహరావు కార్యాలయంలో చిరు సత్కారం…
పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పట్టణంలోని సబ్ కోర్టు పి.పి బగ్గి నరసింహరావు కార్యాలయంలో ఇద్దరు దర్జిలకు చిరు సత్కారం జరిగింది. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ ఒకొప్పుడు సమాజంలో దర్జిలకు చాలా డిమాండు ఉండి...