Reporter : Bujji
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
మేడ్చల్,(జనసేన ప్రతినిధి): రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో హైదరాబాద్ చింతల్కు చెందిన యువకుడు మృతి చెందిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబిల్ పూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. డబిల్ పూర్...
త్వైకాండో పోటీల్లో మెడల్స్ సాధించిన ఎదులాబాద్ విద్యార్థులకు ఘన సన్మానం…
త్వైకాండోలో ఎదులాబాద్ క్రీడాకారులకు పథకాలు రావడం పట్ల హార్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు… జనసేన ప్రతినిధి ఘట్కేసర్ ఆగస్టు 29: మేడ్చల్ ఘట్కేసర్ మండల్ ఎదులాబాద్ గ్రామంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు జాతీ యస్థాయి...
ఏపీలోని పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం..
అన్నమయ్య జిల్లా, జనసేన ప్రతినిధి, ఆగస్టు 28: అమరావతి /- రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై ఏపీ పాఠశాల విద్యాశాఖ నిషేధం విధించింది. పాఠశాలలకు విద్యార్థులు మొబైల్ ఫోన్ లను తేవటంపై పూర్తి...
చిత్తూరు జిల్లాలో ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి టూర్ సక్సెస్..
ఏపీ సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా రూ.680 కోట్ల నగదుని 9,32,235 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ.. అన్నమయ్య జిల్లా, జనసేన ప్రతినిధి, ఆగస్టు 28 చిత్తూరు /- సమాజంలో ధనిక,...