పాత్రికేయ సమావేశంలో చిట్టా విజయ్ భాస్కర్ రెడ్డి… ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పీ ఫోర్ విధానం అంటే పేద ప్రజలను పెట్టుబడుదారులకు బానిసలుగా చేయటమేనని ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ...
నరసరావుపేట,ఏప్రిల్12,జనసేన ప్రతినిధి…. నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నరసరావుపేట శాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు నియోజకవర్గం వ్యాప్తంగా సీఎం సహాయ నిధి ద్వారా 14 మంది లబ్ధిదారులకు ₹9,56,038/- రూపాయల చెక్కలను...
పాల్గొన్న సీనియర్ న్యాయవాదులు, గుమస్తాలు. సత్తెనపల్లి,ఏప్రిల్12,జనసేన ప్రతినిధి.. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన సీనియర్ న్యాయవాది సయ్యద్ అబ్దుల్ రహీమ్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కక్షిదారులకు సత్వరమే న్యాయ సేవలు అందించడంతో...
నాగిరెడ్డి పాలెం గ్రామంలో మురికి కాలువల పూడికతీత! మండల కోర్ కమిటీ సభ్యులు వెన్నా సీతారామిరెడ్డి. గ్రామాల్లోని అభివృద్ధి పారిశుద్ధ్య, రైతుల సమస్యలు, సత్వరమే పరిష్కార మార్గం చేసే విధంగా కూటమి ప్రభుత్వం పని...
మహా అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న గుంజ.. బెల్లంకొండ మండలం లోని చండ్రాజుపాలెం గ్రామంలో సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ ధర్మకర్త ముళ్ళ బిక్ష్యం మాట్లాడుతూ సత్యనారాయణ...
మండల బీసీ సెల్ అధ్యక్షుడు గుంజి గంగా రావు బెల్లంకొండ, ఏప్రిల్ 11,జనసేన ప్రతినిధి మహాత్మా జ్యోతి బా పూలే 199 వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం బెల్లంకొండ మండల బీసీ సెల్ అధ్యక్షుడు...
ఈ రోజు ఉదయం 10 గంటలకు బూత్ స్థాయి అదికారుల శిక్షణ తరగతులు లయోలా కాలేజ్ (దూళ్ళిపాళ్ళ గ్రామం,సత్తెనపల్లి మం.) జరిగినది. సదరు శిక్షణా తరగతుల యందు, జి.వి .రమాణాకాంత్ రెడ్డి ఆర్డీవో &...
సత్తెనపల్లి రూరల్ మండలం కోమెరపూడి గ్రామం లో నూతనంగా నిర్మించిన.గోకులం షెడ్, నూతనంగా మరమ్మత్తులు చేసిన ప్రభుత్వ పశువైద్యశాలను ప్రారంభించిన సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు.కన్నా లక్ష్మీనారాయణ.ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర,...
కట్టమూరి వారి వీధిలో నివాసం ఉంటున్న ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు అనేక మంది, రఘురాం నగర్ లో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ కార్యాలయంలో,మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజక వర్గ శాసన సభ్యులు ...
పల్నాడు జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 లో భాగముగా ఏప్రిల్ నెలలో జిల్లా ఉన్నతాధికారులు ఆదేశం మేరకు ఉచిత వైద్య శిబిరంలో ఏర్పాటు చేయమని ఆదేశించి ఉన్నారు.ఆదేశం...