కనేకల్, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 28: మనిషి బ్రతికుండగానే తన సంపాదనలో కొంత జీవిత బీమా చేసుకోవడం వలన మరణం తర్వాత కూడా వారి కుటుంబానికి భరోసా కల్పిస్తుందని ఎర్రగుంట సర్పంచ్ వన్నూరమ్మ అన్నారు....
బాగేపల్లి, జనసేన బ్యూరో, ఏప్రిల్ 28: కర్ణాటక విధాన సభకు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో , బాగేపల్లి నియోజవర్గ, కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ ఎన్ సుబ్బారెడ్డి, గూళు రు ఓబ్లి లో స్థానిక కాంగ్రెస్...
నెల్లూరు-కావలి, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 28: 300 చదరపు అడుగుల ఇల్లు కేటాయించిన టిడ్కో లబ్దిదారుల రుణ భారాన్ని ప్రభుత్వమే భరించి ఉచితంగా లబ్దిదారులకు అందచేస్తున్నదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు...
షాప్ లే టార్గెట్ గా…… నయా UPI మోసాలు గత కొద్దీ రోజులుగా సైబర్ మోసగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు షాప్ లే టార్గెట్ గా చేసుకొని వస్తువులు తీసుకొని వారి...
నెల్లూరు-సైదాపురం జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 28: మైనింగ్ వాహనాలు ట్రాన్స్ పోర్ట్ పై విజిలెన్స్ అధికారులు సైదాపురం డేగపూడి మార్గంలో శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. పర్మిట్లు టన్నేజీ ని అధికారులు రికార్డులను క్షుణ్ణంగా...
భువనగిరి, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 28: భువనగిరి మున్సిపాలిటీ లో అక్రమ వెంచర్ల పై, అక్రమ బ్లాస్టింగ్ లపై చర్యలు తీసుకోవాలని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు...
భువనగిరి, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 28 : తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జరిగిన శ్రీశ్రీశ్రీ భగీరథ మహర్షి జయంతిలో పాల్గొని ప్రసంగించిన ఉపేంద్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ భగీరథ మహర్షి ఎన్నో సంవత్సరాలు...
అమలాపురం, జనసేన ప్రతినిధి, ఏప్రియల్ 28: అమలాపురం మండలం ఇందుపల్లి అరవ గరువు శ్రీ బాల భక్త గణపతి సేవా సంఘం ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు....
అన్నమయ్య జిల్లా, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 28: అమరావతి : రాష్ట్రంలోని పోలీసులపై వచ్చే ఫిర్యాదులను తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీని ఏర్పాటు చేసింది. పోలీస్ కంప్లైంట్స్...