కార్మిక అమరవీరుల త్యాగాలకు మేడే పోస్టర్ల విడుదల
టి.ఎన్.టి.యు.సి జనరల్ సెక్రెటరీ టి మణి రామ్ సింగ్ జనసేన ప్రతినిధి, మంచిర్యాల జిల్లా, ఏప్రిల్ 30: బెల్లంపల్లి ఏరియా లోని గోలేటి టౌన్షిప్ లో టి.ఎన్.టి.యు.సి ఆఫీసు నందు కార్మిక అమరవీరుల...
అంగన్వాడి కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే
జనసేన ప్రతినిధి, బెల్లంపల్లి, ఏప్రిల్ 28 : బెల్లంపల్లి పట్టణ హనుమాన్ బస్తి 33 వ వార్డు లో నంబర్ 2 అంగన్వాడి కేంద్రంలో టీచర్ పద్మావతి స్కూల్ పిల్లలతో అంగన్వాడి గ్రాడ్యుయేషన్ స్కూల్...
బీమాతో మరణం తర్వాత కూడా భరోసా ఇస్తుంది: సర్పంచ్ వన్నూరమ్మ
కనేకల్, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 28: మనిషి బ్రతికుండగానే తన సంపాదనలో కొంత జీవిత బీమా చేసుకోవడం వలన మరణం తర్వాత కూడా వారి కుటుంబానికి భరోసా కల్పిస్తుందని ఎర్రగుంట సర్పంచ్ వన్నూరమ్మ అన్నారు....
వర్ణంపల్లిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ ఎన్ సుబ్బారెడ్డి
బాగేపల్లి, జనసేన బ్యూరో, ఏప్రిల్ 28: కర్ణాటక విధాన సభకు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో , బాగేపల్లి నియోజవర్గ, కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ ఎన్ సుబ్బారెడ్డి, గూళు రు ఓబ్లి లో స్థానిక కాంగ్రెస్...
సిఎస్డిటిలు క్షేత్రస్థాయిలో పర్యటించాలి: జాయింట్ కలెక్టర్ టీఎస్. చేతన్
పుట్టపర్తి, జనసేన బ్యూరో, ఏప్రిల్ 28: సిఎస్డిటిలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని జాయింట్ కలెక్టర్ టీఎస్.చేతన్ ఆదేశించారు. శుక్రవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పలు సివిల్ సప్లయిస్ అంశాలపై జాయింట్ కలెక్టర్ సమీక్ష...
లబ్ధిదారులకు ఉచితంగా టిడ్కో ఇళ్లు… కావలిలో అందజేసిన మంత్రి ఆదిమూలపు సురేష్
నెల్లూరు-కావలి, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 28: 300 చదరపు అడుగుల ఇల్లు కేటాయించిన టిడ్కో లబ్దిదారుల రుణ భారాన్ని ప్రభుత్వమే భరించి ఉచితంగా లబ్దిదారులకు అందచేస్తున్నదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు...

