సత్తెనపల్లి రూరల్ మండలం భృగుబండ గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న శాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ…. *పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సుపరిపాలన.* *కూటమి ప్రభుత్వంఇచ్చిన ప్రతి హామీలని 80% శాతం...
జిల్లా ఎస్పీ శ్రీ కంచి.శ్రీనివాస రావు ఐపిఎస్.,* విద్యార్థులలో వికాసం మరియు మంచి భవిష్యత్తు దిశగా వారిని సక్రమ మార్గంలో నడిపించడంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా ఉంటుందని జిల్లా ఎస్పీ కంచి.శ్రీనివాస రావు,...
అనారోగ్యంతో మరణించిన హోంగార్డు కుటుంబానికి అండగా నిలిచిన హోంగార్డులను అభినందించిన పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ J.V. సంతోష్ . ది.10.07.25…..తోటి సహోద్యోగుల కుటుంబాలకు సహాయం చేయడానికి మరణించిన హోంగార్డుకి ఒక్కరోజు వేతనం అందించిన...
జిల్లా వ్యాప్తంగా పండగ వాతావరణంలో మెగా పీటీఎం 2.0 పచ్చని తోరణాలతో కళకళలాడిన విద్యాలయాలు ఆటపాటలతో ఆహ్లాదంగా గడిపిన తల్లిదండ్రులు నరసరావుపేట, జులై 10, జనసేన ప్రతినిధి…. విద్యార్థుల అభివృద్ధిలో ఉపాధ్యాయులతో సమానంగా తల్లిదండ్రులకు...
: దాల్ మిల్లర్లతో సమావేశంలో జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు నరసరావు పేట, జులై 10, జనసేన ప్రతినిధి…. కంది ధరలు తగ్గుతున్న నేపథ్యంలో జిల్లా రైతుల నుంచి కందులు కొనుగోలు చేయాలని దాల్...
బెల్లంకొండ,జూలై 08, జనసేన ప్రతినిధి మండలం లోని బెల్లంకొండ గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ మండలవ్యవసాయ అధికారి అరుణకుమారి పాల్గోని మాట్లాడుతూ ప్రస్తుతం ప్రత్తి,మిరప,వరి పంటలు సాగు...
జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అభినందన. అతి సామాన్యమైన కుటుంబంలో నుండి వచ్చి అఖిల భారత స్థాయిలో నీట్ సూపర్ స్పెషాలిటీ మెడికల్ ఎంట్రన్స్ ఫలితాల్లో ఆలిండియా 362వ ర్యాంకు...
కాశ్మీర్ లో పహల్గాం వద్ద భారతీయుల పర్యాటకులపై జరిగిన దాడులను నిరసనగా మృతి చెందిన బాధ్యత కుటుంబాల పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తూ సత్తెనపల్లి జర్నలిస్టులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు సత్తెనపల్లి పట్టణంలోని తాలూకా...
అభినందనీయం…కాపుగంటి రత్తయ్య,,సత్తెనపల్లి పట్టణ ఆర్య వైశ్య సంఘము మాజీ అధ్యక్షులు.. డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకం పేరుతో ,దాతల సహకారంతో నిరుపేద రోగులకు వారి సహాయకులకు ఉచితంగా 120 మందికి భోజనం అందించటం...