సత్తెనపల్లి రూరల్ మండలంలక్క రాజు గార్లపాడు గ్రామంలో నాగమయ్య స్వామి తిరుణాల సందర్భంగా ముందుగా స్వామివారిని దర్శించుకొని అనంతరం గ్రామ ప్రజలు ఏర్పాటు చేసిన సభలో ముందుగా గజ్జల నాగభూషణ్ రెడ్డి మాట్లాడుతూ…. ఈసారి...
కలెక్టర్ పి. అరుణ్బాబు వెల్లడి…. 2024-25 లో ఉల్లాస్ కార్యక్రమం మొదటి విడత ద్వారా జిల్లాలో చదవడం, రాయడం రాని 10,707 మందిని అక్షరాస్యులను చేశామని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు బుధవారం వెల్లడించారు....
రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు దియ్యా రామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కొండమోడు వీరమ్మ కాలనీలో దీనమ్మ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అనాధ శరణాలయంలో వృద్ధులకు అనాధ పిల్లలకు అన్నదానం చేయడం జరిగినది కార్యక్రమంలో సత్తెనపల్లి...
సత్తెనపల్లిరూరల్,ఏప్రిల్16,జనసేన ప్రతినిధి…. ఈ రోజు ఉదయం 8:30 గంటలకు గుడిపూడి గ్రామం,సత్తెనపల్లి మం,నందు రెండవ విడత రీ-సర్వే లో బాగంగా గుడిపూడి గ్రామం నందు కే.ఎస్ .చక్రవర్తి,తహశీల్దార్ సత్తెనపల్లివారి చే భూమి పూజ చేసి,...
తడవర్తి నాగేశ్వరరావు..ఆర్య సంఘము నాయకులు… దాతల సహకారంతో సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకంలో 37 వ సారి నిరుపేద రోగులకు, సహాయకులకు ఉచితంగా 120 మందికి భోజనం అందించటం...
పట్టణ సీఐ బ్రహ్మయ్య వివరణ.. సత్తెనపల్లి పట్టణానికి చెందిన రౌడీషీటర్ ఖాసిం సైద తనపై ఉన్న కేసుల నుండి తప్పించుకునేందుకు పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ… సోషల్ మీడియాలో వీడియోను విడుదల చేయడాన్ని తీవ్రంగా...
ఉచిత ఉపకరణాల పంపిణీ”కార్యక్రమం లో పాల్గొన్న కన్నా, ఆర్డివో,డిఇఓ… పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా – వారి ఆధ్వర్యంలో సత్తెనపల్లి ఆర్డీవో ఆఫీసులో జరిగిన”ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉచిత ఉపకరణాల పంపిణీ”...
నోముల వెంకట చలపతిరావు, బీజేపీ సీనియర్ నాయకులు సోమవారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో నిరుపేద రోగులకువారి సహాయకులకు 120 మందికి ,జనసేన పార్టీ నాయకులు అప్పాపురపు...
పాత్రికేయ సమావేశంలో చిట్టా విజయ్ భాస్కర్ రెడ్డి… ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పీ ఫోర్ విధానం అంటే పేద ప్రజలను పెట్టుబడుదారులకు బానిసలుగా చేయటమేనని ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ...
నరసరావుపేట,ఏప్రిల్12,జనసేన ప్రతినిధి…. నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నరసరావుపేట శాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు నియోజకవర్గం వ్యాప్తంగా సీఎం సహాయ నిధి ద్వారా 14 మంది లబ్ధిదారులకు ₹9,56,038/- రూపాయల చెక్కలను...