Category : పల్నాడు
గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయం!
నాగిరెడ్డి పాలెం గ్రామంలో మురికి కాలువల పూడికతీత! మండల కోర్ కమిటీ సభ్యులు వెన్నా సీతారామిరెడ్డి. గ్రామాల్లోని అభివృద్ధి పారిశుద్ధ్య, రైతుల సమస్యలు, సత్వరమే పరిష్కార మార్గం చేసే విధంగా కూటమి ప్రభుత్వం పని...
ఘనంగా సత్యనారాయణ స్వామి కళ్యాణం మహోత్సవం.
మహా అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న గుంజ.. బెల్లంకొండ మండలం లోని చండ్రాజుపాలెం గ్రామంలో సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ ధర్మకర్త ముళ్ళ బిక్ష్యం మాట్లాడుతూ సత్యనారాయణ...
మహాత్మా జ్యోతిబా పూలే సమాజానికి అందించిన సేవలు మరువలేనివి..
మండల బీసీ సెల్ అధ్యక్షుడు గుంజి గంగా రావు బెల్లంకొండ, ఏప్రిల్ 11,జనసేన ప్రతినిధి మహాత్మా జ్యోతి బా పూలే 199 వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం బెల్లంకొండ మండల బీసీ సెల్ అధ్యక్షుడు...
బూత్ స్థాయి అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించిన ఆర్డీవో….
ఈ రోజు ఉదయం 10 గంటలకు బూత్ స్థాయి అదికారుల శిక్షణ తరగతులు లయోలా కాలేజ్ (దూళ్ళిపాళ్ళ గ్రామం,సత్తెనపల్లి మం.) జరిగినది. సదరు శిక్షణా తరగతుల యందు, జి.వి .రమాణాకాంత్ రెడ్డి ఆర్డీవో &...
పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన శాసనసభ్యులు కన్నా..
సత్తెనపల్లి రూరల్ మండలం కోమెరపూడి గ్రామం లో నూతనంగా నిర్మించిన.గోకులం షెడ్, నూతనంగా మరమ్మత్తులు చేసిన ప్రభుత్వ పశువైద్యశాలను ప్రారంభించిన సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు.కన్నా లక్ష్మీనారాయణ.ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర,...
కన్నా లక్ష్మీనారాయణని శాలువాతో సత్కరించిన ఆర్యవైశ్యులు…
కట్టమూరి వారి వీధిలో నివాసం ఉంటున్న ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు అనేక మంది, రఘురాం నగర్ లో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ కార్యాలయంలో,మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజక వర్గ శాసన సభ్యులు ...
ఉచిత వైద్య శిబిరమును ఏర్పాటు….
పల్నాడు జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 లో భాగముగా ఏప్రిల్ నెలలో జిల్లా ఉన్నతాధికారులు ఆదేశం మేరకు ఉచిత వైద్య శిబిరంలో ఏర్పాటు చేయమని ఆదేశించి ఉన్నారు.ఆదేశం...
భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్….
పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరుమండలం, మిగతా అన్ని మండలాల్లో బాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో కార్టూరి మెడికల్ కాలేజీ భాగస్వామ్యంతో మెడికల్ క్యాంప్ లు నిర్వహిస్తున్నారు… బాష్యం ప్రవీణ్ కామెంట్స్.. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు మనిషి...
సత్తెనపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు న్యాయవాదులకు, సత్తెనపల్లి సబ్ డివిజనల్ పరిధిలోని పోలీస్ లకు సత్తెనపల్లి సరభయ్య హై స్కూల్ గ్రౌండ్లో ఫ్రెండ్లీ మ్యాచ్….
సత్తెనపల్లి,ఏప్రిల్ 05,జనసేన ప్రతినిధి…. ఈ క్రికెట్ పోటీ లో న్యాయవాదులు పై పోలీసులు విజయం సాధించి కప్ ను గెలుచుకున్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణపాల్గొన్నారు. సత్తెనపల్లి 2వ...
బి ఫార్మసీ విద్యార్థినికి లాప్టాప్ బహుకరించిన న్యాయవాదులు ఉల్లం, చిలకా…
సత్తెనపల్లి పాతబస్టాండ్ కి చెందిన బి. ఫార్మసీ విద్యార్థిని గంటా సుజితకు తన తండ్రి తోట సత్యనారాయణ స్మృత్యర్ధంమాజీ కౌన్సిలర్ ఉల్లం ఝాన్సీ లక్ష్మి భాయ్ సహకారంతో లాప్ టాప్ నురాష్ట్ర పౌరహక్కుల సంఘం...

