Category : పల్నాడు
ముస్లిం సోదర సోదరీమణులు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు…..
ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర,సోదరీమణులకు ఈద్ ముబారక్ తెలిపారు.రంజాన్ పండుగ మత సామరస్యానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని చెప్పారు.అల్లాహ్ దీవెనలతో ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని...
నిరుపేదలను ఆదుకోవటమే నిజమైన పండుగ..పులిపాటి శ్రీరామమూర్తి ,, బీజేపీ సీనియర్ నాయకులు…..
డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకం 26 వ సారి పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో దాత అయిన స్వచ్ఛంద పదవి విరమణ చేసిన పెద్దలు ఎలక్ట్రికల్ ఏ.డి. ఇ బత్తుల...
నరసరావుపేటలో ఘనంగా టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే డా”చదలవాడ
బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి తెలుగు జాతి ఆత్మ గౌరవన్ని నిలపడానికి అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేశారు.రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ,అన్న తారక రామారావు స్పూర్తితో ప్రతి కార్యకర్త...
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం లో పాల్గొన్న సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు..
సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజావేదిక నందు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఎగరవేసిన రాష్ట్ర జిల్లా పట్టణ మండల నాయకులు.ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అభిమానులకు...
రాజుపాలెంలో100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన సర్పంచ్ పసుపులేటి వెంకటస్వామి
రాజుపాలెం మండలంలో వంద పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్,సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించడం పట్ల...
రాజుపాలెం ఫోటో రైట్ అప్ 1
రాజుపాలెంలో100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన సర్పంచ్ పసుపులేటి వెంకటస్వామి ఫైల్ 1రాజుపాలెం, మార్చి 25 ( ఆంధ్ర పత్రిక ) రాజుపాలెం మండలంలో వంద పడకల...
రాజుపాలెంలో100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన సర్పంచ్ పసుపులేటి వెంకటస్వామి రాజుపాలెం మండలంలో వంద పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య...
సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కన్నా…
సత్తెనపల్లి,మార్చి16,జనసేన ప్రతినిధి….. సత్తెనపల్లి పట్టణం నరసరావుపేట రోడ్డు లోని ప్రముఖ వైద్యులు డాక్టర్ సింగరాజు సాయికృష్ణ నిర్మించిన.సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన భవనాన్ని ప్రారంభించిన సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మి...
వెలుగురి శరత్ బాబు ఆర్ధిక సహాయంతో….. డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ…
సత్తెనపల్లి,మార్చి16,జనసేన ప్రతినిధి…. డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకం 22 వ సారి దాతల సహకారంతో 120 మందికి భోజనం అందించటం అభినందనీయం..అప్పపురపు నరేంద్ర డొక్కా సీతమ్మ అన్న ప్రసాద వితరణ వ్యవస్థాపకులు,ఆదివారం ది...
పొట్టి శ్రీరాములుకి ఘనంగా నివాళులర్పించిన గజ్జల….
సత్తెనపల్లి,మార్చి16,జనసేన ప్రతినిధి… భాష ప్రయుక్త రాష్ట్రాల పితామహుడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ సాధించుట కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన మహనీయులుత్యాగశీలి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఈరోజు...

