Category : పల్నాడు
దీనమ్మ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ గరికిపాటి శంకర్కు సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పురస్కారం…
రాజుపాలెంరూరల్,మార్చి16,జనసేన ప్రతినిధి….. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కొండమోడు గ్రామం వీరమ్మ కాలనీ చెందిన దీనమ్మ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గరికపాటి శంకర్ రావు కు పొన్నూరు కిరాణా అసోసియేషన్ కళ్యాణ మండపం...
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన శాసన సభ్యులు కన్నా…పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా… పేదల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం…
బాధితులకు అండగా సీఎం సహాయనిధి….. సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలువురు ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ అందించడం జరిగింది. రాజుపాలెం మండలం కుబాద్...
గన్నమనేని సహకారంతో విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ…….
సత్తెనపల్లి పట్టణంలో సుగాలి కాలనీమరియు ధూళిపాళ్ల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు గన్నమనేని శ్రీనివాసరావు సహకారంతో అందజేయడం జరిగింది.ఈ సందర్బంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు...
అప్పాపురపు నరేంద్ర ఆద్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ….
పేదలకు భోజనం అందించడం అభినందనీయం…న్యాయవాది బొక్క సంగీతరావు… సత్తెనపల్లి,మార్చి15,జనసేన ప్రతినిధి…. అప్పాపురపు నరేంద్ర ఆద్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ….పథకం 21 వ సారి దాతల సహకారంతో 120 మందికి రెండు కోడిగుడ్లు తోకూడిన...
విద్యార్థులకు పరీక్షా సామాగ్రి అందజేత….మీ గ్రామానికి,తల్లి,తండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలి.అందరూ ఉన్నత స్థాయికి చేరుకోవాలి.ఎల్ఐసి సత్తెనపల్లి బ్రాంచ్ మేనేజర్ జవ్వాజి సురేష్ కుమార్…
చదువు,మనిషి యొక్క సంస్కారాన్ని, నడవడికను, మారుస్తుంది. సమాజంలో మీ గౌరవాన్ని పెంచుతుంది. గన్నమనేని శ్రీనివాసరావు… చదువు,వ్యక్తి యొక్క జీవన శైలిని, ఆర్ధిక పరిస్థితులను, గౌరవాన్ని, వాళ్ళ కుటుంబ పరిస్థితులను, వ్యవస్థలో మార్పును మనం గమనించవచ్చు.తద్వారా...
నేమలపురిలోస్వర్ణఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, డీపీవో….
రాజుపాలెంరూరల్,మార్చి15,జనసేన ప్రతినిధి…. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడో శనివారం చేపడుతున్న స్వర్ణఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు రాజుపాలెం మండలం,నెమలిపురిలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర...
సత్తెనపల్లి మండలం లో పీ ఎం ఏ వై – ఎన్టీఆర్ నగర్ పథకంలో ఇళ్ళ నిర్మాణాలను వేగవంతం చేయాలని ఎంపీపీ పిలుపు….
ఈ రోజు అధ్యక్షురాలు మండల ప్రజా పరిషత్ సత్తెనపల్లి యలవర్తి పాటి షేక్ జై బున్ బీ అధ్యక్షతన జరిగిన సర్వ సభ్య సమావేశంలో 2025-26 ఇయర్ లో చేయవలసిన పనులు వివరించి చెప్పారు.అని...
భట్లూరు గ్రామంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై పోరు బాట తో స్వర్ణాంధ్ర స్వచ్ఛఆంధ్ర కార్యక్రమం… నిర్వహించిన ఎంపీడీఓ, సర్పంచ్…
ఈ రోజు అనగా 15.03.2025 న సత్తెనపల్లి మండలం పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల నందు ప్రభుత్వ ఉత్తర్వులు జీవో ఆర్టీ నెంబర్ 24 ను అనుసరించి గ్రామపంచాయతీలు ఎందుకు స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర...
ఘనంగా జనసేన జెండా ఆవిష్కరణ…..
ముఖ్య అతిథిగా పాల్గొన్న బొర్రా బడుగుబలహీన వర్గాల పార్టీ జనసేన పార్టీ బొర్రా సత్తెనపల్లి పట్టణంలోని జనసేన పార్టీ 11సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం పూర్తి చేసుకొని నేడు12 ఆవిర్భావ దినోత్సవం లోకీ అడుగుపెడుతున్న శుభ...
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో లైంగిక వేధింపుల పై అవగాహన కార్యక్రమం
మండల న్యాయ సేవాధికార సంస్థ సత్తెనపల్లి వారి ఆధ్వర్యంలో కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులు గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల న్యాయ సేవ...

