బెల్లంకొండ మండలంలోని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తో మండల అధ్యక్షులు తోట రమాదేవి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తోట రమాదేవి మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ లో మార్చి 14న...
ముప్పాళ్ళ మండలం గొల్లపాడు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం నందు హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 వ తరగతి విద్యార్థినిలకు నరసరావుపేట పట్టణానికి చెందిన కుంచాల సురేష్ (డాక్యుమెంట్ రైటర్)ఆర్థిక సహకారంతో పరీక్ష సామాగ్రి...
ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చిలకలూరిపేట పట్టణానికి చెందిన డాక్టర్ అనిత తిరుమలరెడ్డి (స్కిన్ హెయిర్ లేజర్ క్లినిక్ హాస్పిటల్ చిలకలూరిపేట) మాట్లాడుతూ ఆడపిల్లలు మానసికంగా దృఢంగా ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే...
భూదాటి మహాలక్ష్మమ్మ రోటరీ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల సుబ్బయ్య తోట ను సందర్శించిన చిలకలూరిపేట మండల విద్యాశాఖ అధికారి అనంతవరం శ్రీనివాసరావు, శనివారం సాయంత్రం పాఠశాలను సందర్శించడం జరిగింది. పాఠశాల లో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన...
శాసనసభ పక్ష నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో…. అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖ మాత్యులు పయ్యావుల కేశవ ప్రవేశపెట్టిన బడ్జెట్ 3,22,359/- కోట్ల రూపాయలు అన్ని...
శనివారం ఉదయం 11 గంటలకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని గీతా మందిరం వద్ద మంగళగిరి వాస్తవ్యులు కీర్తిశేషులు తొండేపు వెంకట నాగ చలపతిరావు గారి పుణ్య తిథి సందర్భంగా వీరి కుమార్తె,అల్లుడు అయినవోలు...
ఈరోజు ముప్పాళ్ల మండల కార్యాలయంలో ఇంచార్జి ఎంపీడీఓ బాధ్యతలు చేపట్టారు.నకరికల్లు మండలం లో పని చేస్తూ డెప్యూటేషన్ పై ముప్పాళ్ల కి వచ్చారు. కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్సులు పుష్పగుచ్చం,శాలువాతో ఆహ్వానం పలికారు…...
పట్టణ ప్రజలకు వేసవి కాలం నీటి ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి:మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని…..ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని మంచినీటి సరఫరాకు అంతరాయం లేకుండా మరమ్మతులు ఏమైనా ఉంటే వెంటనే చేసుకోవాలి.చిలకలూరిపేట...
విశ్రాంత జీవితం ప్రశాంతంగా సాగాలని ఎంపీడీవో పి జె విలియమ్స్ పదవి విరమణ సన్మాన సభలో వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారిగా పదవి విరమణ చేస్తున్న విలియమ్స్ కు ఏర్పాటుచేసిన...
వృద్ధాప్య పింఛన్ తీసుకొని భోజనాలు, వసతి కల్పన.. మందులు,ఇతర ఖర్చులకు డబ్బులు ఇవ్వని కొంతమంది ఆశ్రమ నిర్వాహకులు…. . వారంతా వృద్దులు…జీవిత చరమాంకంలో ఉన్నవారు. వారి ఆలనా.. పాలన చూడాల్సిన పిల్లలు బాధ్యతలను మరచి...