Category : అంధ్రప్రదేశ్
All Andhra Pradesh State news goes Here
పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించిన మండల వ్యవసాయ అధికారి…
పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించిన మండల వ్యవసాయ అధికారి… క్రోసూరురూరల్,ఫిబ్రవరి12,జనసేన ప్రతినిధి…. తేది.12-02-2025 న మండలంలోని గుడిపాడు,88 తాళ్లూరు గ్రామాల్లో *”పొలం పిలుస్తోంది”* కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల...
8నెలల్లో 48మందికి 66.62లక్షల సాయం… ఇది సి ఎం చంద్రబాబు మంచి మనసుకు నిదర్శనం: ఎమ్మెల్యే దగ్గుపాటి
అనంతపురం, జనసేన బ్యూరో ఫిబ్రవరి 09: గత ఐదేళ్లలో సీఎంఆర్ఎఫ్ కింద సాయం అందాలంటే నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత...
గ్రీవెన్స్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. వి.
అనంతపురం, జనసేన బ్యూరో ఫిబ్రవరి 09: ఈనెల 10వ తేదీన సోమవారం అనంతపురం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా...
తాళం వేసిన ఇంటిలో చోరీ… 25 తులాలు బంగారు, 80వేలు నగదు చోరీ…
గుంతకల్, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 9: పామిడి పట్టణంలోని వెంగమ నాయుడు కాలనీ లో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో శనివారం తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు బీరువలో ఉంచిన 25...
రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకత్వంతో ఏపీ అభివృద్ధి పరుగులు: మాజీ మంత్రి పల్లె
పుట్టపర్తి, జనసేన బ్యూరో, ఫిబ్రవరి 09: రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకత్వం ఉండడం వల్లనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తోందని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు...
మద్దిలేరు ప్రాజెక్టు కాలువల గండ్లు… నీటి వృథా, రైతుల ఆవేదన…
ముదిగుబ్బ ( జనసేన ప్రతినిధి ) ఫిబ్రవరి 9: ముదిగుబ్బ మండలంలోని మద్దిలేరు ప్రాజెక్టు కాలువలకు గండ్లు పడటంతో ప్రాజెక్టు సాగునీరు ఏటిపాలవుతోంది. ఈ ప్రాజెక్టు ఎడమ కాలువకు భారీగా గండ్లు పడి, విడుదలైన...
ధర్మవరంలో ఈనెల 13న జరిగే వర్కింగ్ జర్నలిస్ట్ ల జిల్లా విస్తృత స్థాయి సతస్సు ను జయప్రదం చేద్దాం…
ధర్మవరం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో.. గోరంట్లలో జర్నలిస్టులకు ఆహ్వాన పత్రికలు అందజేసిన జిల్లా అధ్యక్షులు, కార్యదర్శి… గోరంట్ల, జనసేన బ్యూరో, ఫిబ్రవరి 9: ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి...
మంత్రి రాంప్రసాద్ రెడ్డికి వినతి పత్రం అందించిన వాల్మీకి ఎస్టీ సాధన సమితి…
కదిరి, జనసేన బ్యూరో, ఫిబ్రవరి 9: రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు బంగారు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి మందపల్లి రాంప్రసాద్ రెడ్డి వినతి పత్రం అందించేందుకు ఆదివారం వాల్మీకి ఎస్టీ...
ముక్తి ద్వారానే మానవ జన్మకు సార్ధతకత కలుగుతుంది: పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా
పిఠాపురం, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 9: 84 లక్షల జడజన్మల అనంతరం పొందే అరుదైన మానవజన్మకు ముక్తి ద్వారానే సార్ధతకత కలుగుతుందని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. పిఠాపురం, కాకినాడ రోడ్ నందలి...
బాధితురాలికి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం చేసిన గుత్తుల మీరాకుమార్…
కాకినాడ, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 9: అమలాపురం నియోజవర్గం అల్లవరం మండలం లో సంక్రాంతి సెలవులకు వాళ్ళ *పెద్దమ్మ ఇంటికి వెళ్లిన కేత లాస్య (5 సం:) విద్యుత్ వైర్లు తగిలి అపస్మారక స్థితిలో...