Category : అంధ్రప్రదేశ్
All Andhra Pradesh State news goes Here
ప్రజా సేవకై…ఒక్క అవకాశం ఇవ్వండి
ప్రజా సేవకై…ఒక్క అవకాశం ఇవ్వండి ఎన్నికల ప్రచారంలో జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ) సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్. పల్నాడు జిల్లా, జనసేన న్యూస్: సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడైన...
అస్తమించిన జ్యోతుల
పదేళ్లు కాకినాడ మున్సిపల్ చైర్మన్ గా వెలుగొందిన జ్యోతులసీతారామ మూర్తి కాకినాడ, జన సేన ప్రతినిధి, ఏప్రిల్ 7:మధ్యతరగతి కుటుంబం నుండి అనూహ్యంగా రాజకీయాల్లో వచ్చి మున్సిపల్ చైర్మన్ గా పదేళ్లు పనిచేసి వందేళ్ల...
మరో రెండు నెలల్లో బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం.
మరో రెండు నెలల్లో బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం. గన్నవరం, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 7.మరో రెండు నెలల్లో టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్నట్లు గన్నవరం...
ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించండి!
దుద్దుకుంట ను గెలిపిద్దాం…. అభివృద్ధికి బాటలు వేద్దాం! ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించండి! పూలకుంట్లపల్లి ఎన్నికల ప్రచారంలో దుద్దుకుంట కిషన్ రెడ్డి! అమడగూరు, ఏప్రిల్ 7 ,జనసేన,, న్యూస్: పుట్టపర్తి అభివృద్ధి సాధకుడు...
పల్లె సింధూర కు అనూహ్య స్పందన
ప్రజల నుంచి పల్లె సింధూర కు అనూహ్య స్పందన ఎనుముల పల్లెలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కూటమి అభ్యర్థి కి ఘన స్వాగతం.. పెద్ద ఎత్తున పాల్గొన్న టిడిపి జనసేన బిజెపి నాయకులు…. పుట్టపర్తి,...
గ్రామ సింహాలు దాడిలో 13 మేకపిల్లలు బలి
గ్రామ సింహాలు దాడిలో 13 మేకపిల్లలు బలి మెంటాడ, ఏప్రిల్ 7, జనసేన ప్రతినిధి: మెంటాడ మండలం జగన్నాధపురం లో దేవర సత్తిబాబు అనే రైతు దగ్గర 13 మేకపిల్లలు గ్రామ సింహాలు దాడిలో...
పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర
అనకాపల్లిలో పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర. అమరావతి:ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేప థ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ వారాహి విజయభేరి యాత్రలో భాగంగా ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం 3.30 గంటలకు...
శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు..
శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు.. శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల తొలి రోజు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భ్రమరాంబ దేవి...
వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ నాయకులు
వైఎస్సార్సీపీలో చేరిన శ్రీ రామాంజనేయ పురం, పాపాయపాలెం టీడీపీ నాయకులు. కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారు. పల్నాడు జిల్లా, బెల్లంకొండ మండలం శ్రీరామాంజనేయ పురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు...
శ్రీధర్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించండి!
సత్య సాయి జిల్లా సాధకుడు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించండి! ప్రచారంలో దూసుకుపోతున్న దుద్దుకుంట కిషన్ రెడ్డి! అమడగూరు, ఏప్రిల్ 6 ,జనసేన,న్యూస్, సత్య సాయి జిల్లా సాధకుడు, 193 చెరువుల సాధకుడు,...