Janasena News Paper

Category : అంధ్రప్రదేశ్

All Andhra Pradesh State news goes Here

అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

సత్తెనపల్లి చెక్ పోస్ట్ వద్ద ఇరు దుకాణాల్లో చోరీ….

Kranthi Kumar Chevuri
  రూ. 3.10 లక్షలు నగదు అపహరణ…. పోలీసులకు పిర్యాదు చేసిన బాధితులు…. సత్తెనపల్లి,ఫిబ్రవరి14,జనసేన ప్రతినిధి….   సత్తెనపల్లి చెక్ పోస్ట్ వద్ద రెండు దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. ఈ దుకాణాల నుండి రూ...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

అంగన్వాడీలకు పోషణ్ భీ పంఢాయి భీ ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహించిన న్యూట్రిషియన్ డాక్టర్ దీపా….

Kranthi Kumar Chevuri
సత్తెనపల్లిరూరల్,ఫిబ్రవరి14,జనసేన ప్రతినిధి…. ఐసీడీఎస్ సతైనపల్లి ప్రాజెక్టు కంటెపూడి,రెంటపాళ్ళ సెక్టార్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కోమెరపూడి గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్ నందు పోషణ్ భీ పంఢాయి భీ ట్రైనింగ్ క్లాసెస్ జరుగుచున్నవి. ట్రైనింగ్...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

జూనియర్ కళాశాలలో దామోదర్ సంజీవ జయంతి మరియు పుల్వామా డే

Kranthi Kumar Chevuri
  బెల్లంకొండ, ఫిబ్రవరి 14, జనసేన ప్రతినిధి  పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు కీర్తిశేషులు దామోదర సంజీవయ్య జయంతి మరియు పుల్వామా డే వీర మరణం చెందిన సైనికులకు...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

సోషల్ మీడియా కోఆర్డినేటర్ జానీ బాషా గృహానికి విచ్చేసి నవ దంపతులను ఆశీర్వదించిన భాష్యం దంపతులు…

Kranthi Kumar Chevuri
సోషల్ మీడియా కోఆర్డినేటర్ జానీ బాషా గృహానికి విచ్చేసి నవ దంపతులను ఆశీర్వదించిన భాష్యం దంపతులు… బెల్లంకొండ,ఫిబ్రవరి12,జనసేన ప్రతినిధి... ఇటీవల వివాహం జరిగిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ మండల కేంద్రమైన బెల్లంకొండ గ్రామానికి చెందిన...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

జై భారత్ స్కూల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పై టీచర్లతో సమావేశం…..

Kranthi Kumar Chevuri
జై భారత్ స్కూల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పై టీచర్లతో సమావేశం….. క్రోసూరు,ఫిబ్రవరి 11,జనసేన ప్రతినిధి….. మండల కేంద్రమైన క్రోసూరు లోని జై భారత్ స్కూల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పై టీచర్లతో జరిగిన...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్,ఎస్పీ….

Kranthi Kumar Chevuri
సత్తెనపల్లి,ఫిబ్రవరి12,జనసేన ప్రతినిధి.… సత్తెనపల్లి పట్టణం లో జిల్లా పరిషత్ హై స్కూల్ లోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు పల్నాడు జిల్లాఎస్పీ కంచి శ్రీనివాసరావు. వారితో పాటు సత్తెనపల్లి...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించిన మండల వ్యవసాయ అధికారి…

Kranthi Kumar Chevuri
పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించిన మండల వ్యవసాయ అధికారి…   క్రోసూరురూరల్,ఫిబ్రవరి12,జనసేన ప్రతినిధి….   తేది.12-02-2025 న మండలంలోని గుడిపాడు,88 తాళ్లూరు గ్రామాల్లో *”పొలం పిలుస్తోంది”* కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల...
అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలు

8నెలల్లో 48మందికి 66.62లక్షల సాయం… ఇది సి ఎం చంద్రబాబు మంచి మనసుకు నిదర్శనం: ఎమ్మెల్యే దగ్గుపాటి

Bujji
     అనంతపురం, జనసేన బ్యూరో ఫిబ్రవరి 09: గత ఐదేళ్లలో సీఎంఆర్ఎఫ్ కింద సాయం అందాలంటే నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత...
అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలు

గ్రీవెన్స్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. వి.

Bujji
అనంతపురం, జనసేన బ్యూరో ఫిబ్రవరి 09: ఈనెల 10వ తేదీన సోమవారం అనంతపురం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా...
అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలు

తాళం వేసిన ఇంటిలో చోరీ… 25 తులాలు బంగారు, 80వేలు నగదు చోరీ…

Bujji
గుంతకల్, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 9: పామిడి పట్టణంలోని వెంగమ నాయుడు కాలనీ లో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో శనివారం తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు బీరువలో ఉంచిన 25...