గుంతకల్ ఫిబ్రవరి 8 జనసేన ప్రతినిధి : దిల్లీ అసెంబ్లీ ఎన్నకల్లో బీజేపీ విజయంపై పామిడి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. దిల్లీ...
అనంతపురం జనసేన బ్యూరో (ఫిబ్రవరి 8): విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి , తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ మర్యాదపూర్వకంగా...
కంభం, జనసేన ఆర్.సి. ఇంచార్జి (ఫిబ్రవరి 6):] విద్యార్థులు శారీరక దృఢత్వం పొందాలంటే ఆటలు తప్పనిసరి అని ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని స్థానిక శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ టి.జాన్ శామ్యూల్ అన్నారు....
పల్నాడు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వారి పత్రికా ప్రకటన. 05-11-2024, కృష్ణా, గుంటూరు ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదు చేసుకొనుటకు 06-11-2024,చివరి తేదీ అని తెలియపరిచినారు....
పార్వతీపురం మన్యం జిల్లా, కొమరాడ మండల, జనసేనప్రతినిధి: తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా తీసుకున్న మన ఇల్లు -మన గౌరవం కార్యక్రమాన్ని మండలంలో కొమరాడ మండల కేంద్రం తో పాటు అన్ని ప్రాంతాల వారీగా...
కాకినాడ రూరల్, జనసేన ప్రతినిధి, సెప్టెంబరు 28: కాకినాడ రూరల్ మండల ఎంపిడిఓ కార్యాలయంలో కాకినాడ రూరల్ మండల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మన ఇల్లు...
Ap : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ఉచిత సేవలు అందించేందుకు ఎలీ ఎలక్ట్రానిక్స్ ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాల్లో వరద నీటిలో తడిచిన...
వరద బాధితులకు దుస్తులూ పంపిణీ చేస్తాం: సీఎం చంద్రబాబు . AP: విజయవాడ వరద బాధితులకు నిత్యావసరాలతోపాటు దుస్తులు కూడా ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆప్కో, ఇతర సంస్థల నుంచి వస్త్రాలను కొనుగోలు...
ఎవరి శక్తి మేర వాళ్లు బాధితులకు సాయం చేయండి ప్రజలకు చంద్రబాబు పిలుపు వరద ముంపు బాధితుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వాళ్ల బాధలను అర్థం చేసుకున్నానని...
వినాయక చవితి వేడుకలు సందర్భంగా పాటించాల్సిన నియమ నిబంధనలు మరియు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలు. 1 వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహ ప్రతిష్ఠ, పందిళ్ళు/మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి ఐదు లేదా అంతకంటే ఎక్కువ...