Janasena News Paper

Category : అంధ్రప్రదేశ్

All Andhra Pradesh State news goes Here

అంధ్రప్రదేశ్పల్నాడు

జిల్లా ఎన్నికల అధికారి వారి పత్రికా ప్రకటన.

పల్నాడు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వారి పత్రికా ప్రకటన. 05-11-2024, కృష్ణా, గుంటూరు ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదు చేసుకొనుటకు 06-11-2024,చివరి తేదీ అని తెలియపరిచినారు....
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపార్వతీపురం మన్యం

కొమరాడ మండలంలో మన ఇల్లు – మన గౌరవం…

Bujji
  పార్వతీపురం మన్యం జిల్లా, కొమరాడ మండల, జనసేనప్రతినిధి: తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా తీసుకున్న మన ఇల్లు -మన గౌరవం కార్యక్రమాన్ని మండలంలో కొమరాడ మండల కేంద్రం తో పాటు అన్ని ప్రాంతాల వారీగా...
అంధ్రప్రదేశ్కాకినాడతాజా వార్తలు

నూతన లబ్దిదారుల ఇళ్ల నిర్మాణానికి కూటమి నాయకులు తోడ్పడాలి: ఎమ్మెల్యే పంతం నానాజీ

Bujji
కాకినాడ రూరల్, జనసేన ప్రతినిధి, సెప్టెంబరు 28: కాకినాడ రూరల్ మండల ఎంపిడిఓ కార్యాలయంలో కాకినాడ రూరల్ మండల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మన ఇల్లు...
అంధ్రప్రదేశ్ఖమ్మం జిల్లాతాజా వార్తలుతెలంగాణ

వరద బాధితులకు స్పేర్ పార్ట్స్ పై 50% డిస్కౌంట్ మరియు ఉచిత సర్వీస్

Ap : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ఉచిత సేవలు అందించేందుకు ఎలీ ఎలక్ట్రానిక్స్ ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాల్లో వరద నీటిలో తడిచిన...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

వరద బాధితులకు దుస్తులూ పంపిణీ చేస్తాం: సీఎం చంద్రబాబు

వరద బాధితులకు దుస్తులూ పంపిణీ చేస్తాం: సీఎం చంద్రబాబు . AP: విజయవాడ వరద బాధితులకు నిత్యావసరాలతోపాటు దుస్తులు కూడా ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆప్కో, ఇతర సంస్థల నుంచి వస్త్రాలను కొనుగోలు...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుయన్.టి.ఆర్ జిల్లా

బాధితులకు సాయం చేయండి ప్రజలకు చంద్రబాబు పిలుపు

ఎవరి శక్తి మేర వాళ్లు బాధితులకు సాయం చేయండి ప్రజలకు చంద్రబాబు పిలుపు వరద ముంపు బాధితుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వాళ్ల బాధలను అర్థం చేసుకున్నానని...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

వినాయక చవితి వేడుకలు చేసే వారికి పోలీసు వారి ఆదేశాలు.

వినాయక చవితి వేడుకలు సందర్భంగా పాటించాల్సిన నియమ నిబంధనలు మరియు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలు. 1 వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహ ప్రతిష్ఠ, పందిళ్ళు/మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి ఐదు లేదా అంతకంటే ఎక్కువ...
అంధ్రప్రదేశ్శ్రీ సత్యసాయి జిల్లా

ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు ముగ్గురికి గాయాలు

ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు ముగ్గురికి గాయాలు నల్లమాడ సెప్టెంబర్ 3 (జనసేన వార్త)  :ఆర్టీసీ బస్సు ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన నల్లమాడ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది....
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

పాఠశాలల ఆయాలు, వాచ్‌మెన్ల జీతాలు విడుదల

*పాఠశాలల ఆయాలు, వాచ్‌మెన్ల జీతాలు విడుదల* గత జగన్ సర్కారు బకాయి పెట్టిన పాఠశాలల ఆయాలు, వాచ్‌మెన్ల జీతాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నాడు-నేడు...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుయన్.టి.ఆర్ జిల్లా

బాధితులకు సాయం చేయండి ప్రజలకు చంద్రబాబు పిలుపు

ఎవరి శక్తి మేర వాళ్లు బాధితులకు సాయం చేయండి ప్రజలకు చంద్రబాబు పిలుపు వరద ముంపు బాధితుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వాళ్ల బాధలను అర్థం చేసుకున్నానని...