June 19, 2026
Janasena News Paper
కూటమి నేతల ఆధ్వర్యంలో ప్రభుత్వ సామాజిక పెన్షన్ల పంపిణీ.గుంటూరు :: గుంటూరు నగరంలోని బ్రాడీపేటడి 32వ వార్డు సంబంధించి ప్రభుత్వ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూటమి నాయకులు జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ ల నేతలు పర్యవేక్షించి, వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు పెన్షన్లు స్థానిక సచివాలయాల సిబ్బంది ద్వారా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు చందు శ్రీనివాసరావు నగర జనసేన పార్టీ కార్యదర్శి బొడ్డుపల్లి రాధాకృష్ణ మరియు మంగినేని రాము, వీర వెంకటరావు, తెలుగుదేశం అధ్యక్షులు శంకరమంచి లలిత శాస్త్రి, స్థానిక తెలుగుదేశం పార్టీ డివిజన్ కార్యదర్శులు నాయకులు షేక్ హుస్సేన్ భాషా, హనుమాన్ సింగ్, బిజెపి పార్టీ లీడర్ జంధ్యాల పవన్ కుమార్ మరియు రంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక నేతలు కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కొత్తగా వితంతు పెన్షన్,ఒంటరి మహిళ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్,వికలాంగుల పెన్షన్ కొరకు జూన్ 12వ తారీకు నుండి కొత్త దరఖాస్తులు స్థానిక సచివాలయలలో స్వీకరిస్తారని కూటమి నాయకులు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పేదల పక్షపాతిగా వారు సమాజంలో గౌరవంగా బతకడానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఈరోజు జరిగిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూటమి పార్టీల నేతలు అభిమానులు కార్యకర్తలు ఈ సందర్భంగా పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.
కూటమి నేతల ఆధ్వర్యంలో ప్రభుత్వ సామాజిక పెన్షన్ల పంపిణీ.                             గుంటూరు నగరంలోని బ్రాడీపేట 32వ వార్డు సంబంధించి ప్రభుత్వ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూటమి నాయకులు జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ ల నేతలు పర్యవేక్షించి, వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు పెన్షన్లు స్థానిక సచివాలయాల సిబ్బంది ద్వారా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు చందు శ్రీనివాసరావు నగర జనసేన పార్టీ కార్యదర్శి బొడ్డుపల్లి రాధాకృష్ణ మరియు మంగినేని రాము, వీర వెంకటరావు, తెలుగుదేశం అధ్యక్షులు శంకరమంచి లలిత శాస్త్రి, స్థానిక తెలుగుదేశం పార్టీ డివిజన్ కార్యదర్శులు నాయకులు షేక్ హుస్సేన్ భాషా, హనుమాన్ సింగ్, బిజెపి పార్టీ లీడర్ జంధ్యాల పవన్ కుమార్ మరియు రంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక నేతలు కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కొత్తగా వితంతు పెన్షన్,ఒంటరి మహిళ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్,వికలాంగుల పెన్షన్ కొరకు జూన్ 12వ తారీకు నుండి కొత్త దరఖాస్తులు స్థానిక సచివాలయలలో స్వీకరిస్తారని కూటమి నాయకులు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పేదల పక్షపాతిగా వారు సమాజంలో గౌరవంగా బతకడానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఈరోజు జరిగిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూటమి పార్టీల నేతలు అభిమానులు కార్యకర్తలు ఈ సందర్భంగా పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.

Category : అంధ్రప్రదేశ్

All Andhra Pradesh State news goes Here

అంధ్రప్రదేశ్తాజా వార్తలుబ్రేకింగ్ న్యూస్

తృటిలో తప్పిన ప్రమాదం.  డ్రైవర్ చాకచక్యం. 

తృటిలో తప్పిన ప్రమాదం.  డ్రైవర్ చాకచక్యం. పల్నాడు జిల్లా: గుంటూరు నుండి సత్తెనపల్లి వస్తున్న AP03Z 5034 నెంబర్ గల పల్లె వెలుగు బస్సు నందిగామ అడ్డ రోడ్డు వద్ద స్టీరింగ్ ఊడిపోవడంతో డ్రైవర్...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

సమరోత్సాహంతో పనిచేద్దాం…శ్రేణులకు కాలవ పిలుపు

సమరోత్సాహంతో పనిచేద్దాం…శ్రేణులకు కాలవ పిలుపు రాయదుర్గం జనసేన ప్రతినిధి మార్చి 23: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామ గోపాల్ రెడ్డి విజయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెంప...
అంధ్రప్రదేశ్తిరుపతి

పూర్వ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్ కంటాక్స్ ప్రిన్సిపాల్ చే “విజయసంకల్పం ప్రసాద్, రాధికా రాణి” కు ఉగాది జాతీయ పురస్కారం.

పూర్వ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్ కంటాక్స్ ప్రిన్సిపాల్ చే “విజయసంకల్పం ప్రసాద్, రాధికా రాణి” కు ఉగాది జాతీయ పురస్కారం. తిరుపతి జనసేన ప్రతినిధి, మార్చి 23: మానవ సేవయే మాధవసేవ నినాదంతో...
అనంతపురంతాజా వార్తలుతెలంగాణరాయదుర్గం

సమరోత్సాహంతో పనిచేద్దాం శ్రేణులకు కాలవ పిలుపు

సమరోత్సాహంతో పనిచేద్దాం శ్రేణులకు కాలవ పిలుపు   రాయదుర్గం జనసేన ప్రతినిధి మార్చి 23 పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామ గోపాల్ రెడ్డి విజయం ముఖ్యమంత్రి జగన్మోహన్...
అంధ్రప్రదేశ్కాకినాడతాజా వార్తలు

వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి

*వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి* – *అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా*. కాకినాడ, జనసేన ప్రతినిధి, మార్చి 23: వైయస్సార్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా అందిస్తున్న...
అంధ్రప్రదేశ్కాకినాడతాజా వార్తలురాజకీయం

కిర్లంపూడి మాజీ ఎంపీపీ కంచుమర్తి రాఘవ రామలక్ష్మి వైసీపీ వీడి టిడిపి తీర్థం

  *కిర్లంపూడి మాజీ ఎంపీపీ కంచుమర్తి రాఘవ రామలక్ష్మి వైసీపీ, ని  వీడి టిడిపి తీర్థం* *200 మందితో జ్యోతుల నెహ్రూ సమక్షంలో టిడిపిలో చేరిక* కాకినాడ జిల్లా, జగ్గంపేట, జనసేన ప్రతినిధి, మార్చి...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

ముస్లిం కభరస్తాలో అభివృద్ధి పనులే జరిగాయి.. బోర్డ్ డైరెక్టర్ -పెద్ద దేవర మహబూబ్ పీరా

ముస్లిం కభరస్తాలో అభివృద్ధి పనులే జరిగాయి.. బోర్డ్ డైరెక్టర్ -పెద్ద దేవర మహబూబ్ పీరా కనేకల్, జనసేన ప్రతినిధి ,మార్చి 23: కనేకల్ రామనగర్ నందు గల ముస్లిం కబరస్తాలో ఎలాంటి ఆక్రమణలు జరగలేదని...
అంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం

ఘనంగా దొమ్మేటి వెంకటరెడ్డి 170 వ జయంతి వేడుకలు

*ఘనంగా దొమ్మేటి వెంకటరెడ్డి 170 వ జయంతి వేడుకలు*   అమలాపురం, జనసేన ప్రతినిధి, మార్చి 23:.శెట్టిబలిజ జాతిపిత స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి 170 జయంతి కార్యక్రమం స్థానిక హై స్కూల్ సెంటర్ శెట్టిబలిజ...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

ప్రైవేటు పాఠశాలలకు రిజిస్ట్రేషన్ గడువు 19వరకు

Kranthi Kumar Chevuri
ప్రైవేటు పాఠశాలలకు రిజిస్ట్రేషన్ గడువు 19వరకు అమరావతి: 🔶️విద్యా హక్కు చట్టం కింద 25% ప్రవేశాలకు ప్రైవేటు పాఠశాలలు రిజిస్ట్రేషన్ చేసు కోవాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 19లోపు విద్యాసంస్థలు,...