Janasena News Paper

Category : అంధ్రప్రదేశ్

All Andhra Pradesh State news goes Here

అంధ్రప్రదేశ్శ్రీ సత్యసాయి జిల్లా

ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం,!

ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం,! సర్పంచ్ ఆదినారాయణ అమడగూరు, ఫిబ్రవరి 5 ,జనసేన,ప్రతినిధి  ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుశ్రీ సత్యసాయి జిల్లా

కులగణన సర్వే, లక్ష్య సాధన పూర్తి చేయాలి..

ప్రజా ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలి..! కులగణన సర్వే, లక్ష్య సాధన పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు  స్పందన కార్యక్రమంలో వినతులు 278 జిల్లా కలెక్టర్ స్వీకరించారు పుట్టపర్తి ఫిబ్రవరి...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుబ్రేకింగ్ న్యూస్

మెంటాడలో అగ్నిప్రమాదం

మెంటాడలో అగ్నిప్రమాదం మెంటాడ,ఫిబ్రవరి05,జనసేన ప్రతినిధి:మెంటాడ మండలం సంతతోటలో పూరిల్లులో దేశాబత్తుల చిరంజీవి పూరి ఇంట్లో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా మంటల్లో కాలి బూడిదయ్యింది. చిరంజీవి భార్య...
అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలు

వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ర్టంలో మహిళలకు రక్షణ కరువు

వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ర్టంలో మహిళలకు రక్షణ కరువు 35వ డివిజన్ సంఘమిత్ర కాలనీలో 22వ రోజు కొనసాగిన మహిళలతో మాటామంతి కార్యక్రమం. జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత....
అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలు

అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపించాలి – జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి

అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపించాలి – జిల్లా కలెక్టర్ ఎం.గౌతమ కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్. అనంతపురం, ఫిబ్రవరి...
అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలు

జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం

ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులి పురుగులను నిర్మూలించాలి- జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి అనంతపురం, ఫిబ్రవరి 05 :జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులి పురుగులను నిర్మూలించాలని జిల్లా...
అంధ్రప్రదేశ్కాకినాడతాజా వార్తలు

జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందనకు 58 ఫిర్యాదులు

కాకినాడ, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 05: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక “స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్.పి.ఎస్ సతీష్ కుమార్ ఈరోజు కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయం నందు...
అంధ్రప్రదేశ్కాకినాడతాజా వార్తలు

జగనన్నకు చెబుదాం-స్పందనకు -378 అర్జీలు..

జగనన్నకు చెబుదాం-స్పందనకు -378 అర్జీలు.. కాకినాడ‌, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 05: ప్రజా సమస్యల పరిష్కార వేదిక జగనన్నకు చెబుదాం- స్పందన కార్యక్రమంలో అందిన సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కారానికి కృషి చేయాలని...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

గన్నవరం తహసిల్దార్ గా ఎం. సీతా పవన్ కుమార్.

గన్నవరం తహసిల్దార్ గా ఎం. సీతా పవన్ కుమార్. గన్నవరం, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 5: గన్నవరం నూతన తహసిల్దార్ గా ఎం సీతా పవన్ కుమార్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో వీరు...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

గన్నవరం టీడీపీలో భారీగా చేరికలు.

గన్నవరం, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 5. గన్నవరం నియోజకవర్గం లోని పలు గ్రామాల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టిడిపిలో చేరారు. ఆదివారం సాయంత్రం గన్నవరం లో తెలుగుయువత ఆధ్వర్యంలో నిర్వహించిన...