రాజుపాలెంలో100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన సర్పంచ్ పసుపులేటి వెంకటస్వామి రాజుపాలెం మండలంలో వంద పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య...
సత్తెనపల్లి,మార్చి16,జనసేన ప్రతినిధి….. సత్తెనపల్లి పట్టణం నరసరావుపేట రోడ్డు లోని ప్రముఖ వైద్యులు డాక్టర్ సింగరాజు సాయికృష్ణ నిర్మించిన.సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన భవనాన్ని ప్రారంభించిన సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మి...
సత్తెనపల్లి,మార్చి16,జనసేన ప్రతినిధి…. డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకం 22 వ సారి దాతల సహకారంతో 120 మందికి భోజనం అందించటం అభినందనీయం..అప్పపురపు నరేంద్ర డొక్కా సీతమ్మ అన్న ప్రసాద వితరణ వ్యవస్థాపకులు,ఆదివారం ది...
సత్తెనపల్లి,మార్చి16,జనసేన ప్రతినిధి… భాష ప్రయుక్త రాష్ట్రాల పితామహుడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ సాధించుట కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన మహనీయులుత్యాగశీలి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఈరోజు...
రాజుపాలెంరూరల్,మార్చి16,జనసేన ప్రతినిధి….. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కొండమోడు గ్రామం వీరమ్మ కాలనీ చెందిన దీనమ్మ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గరికపాటి శంకర్ రావు కు పొన్నూరు కిరాణా అసోసియేషన్ కళ్యాణ మండపం...
బాధితులకు అండగా సీఎం సహాయనిధి….. సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలువురు ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ అందించడం జరిగింది. రాజుపాలెం మండలం కుబాద్...
సత్తెనపల్లి పట్టణంలో సుగాలి కాలనీమరియు ధూళిపాళ్ల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు గన్నమనేని శ్రీనివాసరావు సహకారంతో అందజేయడం జరిగింది.ఈ సందర్బంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు...
పేదలకు భోజనం అందించడం అభినందనీయం…న్యాయవాది బొక్క సంగీతరావు… సత్తెనపల్లి,మార్చి15,జనసేన ప్రతినిధి…. అప్పాపురపు నరేంద్ర ఆద్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ….పథకం 21 వ సారి దాతల సహకారంతో 120 మందికి రెండు కోడిగుడ్లు తోకూడిన...
చదువు,మనిషి యొక్క సంస్కారాన్ని, నడవడికను, మారుస్తుంది. సమాజంలో మీ గౌరవాన్ని పెంచుతుంది. గన్నమనేని శ్రీనివాసరావు… చదువు,వ్యక్తి యొక్క జీవన శైలిని, ఆర్ధిక పరిస్థితులను, గౌరవాన్ని, వాళ్ళ కుటుంబ పరిస్థితులను, వ్యవస్థలో మార్పును మనం గమనించవచ్చు.తద్వారా...
రాజుపాలెంరూరల్,మార్చి15,జనసేన ప్రతినిధి…. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడో శనివారం చేపడుతున్న స్వర్ణఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు రాజుపాలెం మండలం,నెమలిపురిలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర...