Janasena News Paper
చిట్టా ఈశ్వర్ సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థిని విద్యార్థులకు
పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష,ఉపాధ్యక్ష,ప్రధాన కార్యదర్శి, మహిళా అధ్యక్షురాలు కు బగ్గి నరసింహారావు ఆధ్వర్యంలో చిరు సత్కారం….

Category : తాజా వార్తలు

All latest news goes here like breaking news , live news , crime news , Andhra Pradesh news, Telangana news , statewide news, national news , international news etc.

అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా – వారి ఆధ్వర్యంలో…

MAHA BOOB SUBHANI SHAIK
ఉచిత ఉపకరణాల పంపిణీ”కార్యక్రమం లో పాల్గొన్న కన్నా, ఆర్డివో,డిఇఓ… పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా – వారి ఆధ్వర్యంలో సత్తెనపల్లి ఆర్డీవో ఆఫీసులో జరిగిన”ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉచిత ఉపకరణాల పంపిణీ”...
అంధ్రప్రదేశ్జాతీయంతాజా వార్తలుబిజినెస్రాజకీయంవిశాఖపట్నం

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టిసిఎస్ కు 21.16 ఎకరాల భూమిని కేటాయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్: భారతదేశ ప్రముఖ టెక్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో 21.16 ఎకరాల భూమిని కేటాయించింది . దీనికి మద్దతు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది...
అంతర్జాతీయంబిజినెస్రాజకీయం

చావు దెబ్బ కొట్టిన చైనా! లక్సరీ బ్రాండ్ల గుట్టు రట్టు

Janasena Telugu News : ట్రంప్ టారిఫ్‌లు  పై చైనా  తిరుగుబాటు: లగ్జరీ బ్రాండ్ల చైనా తయారీ వీడియోలతో టిక్‌టాక్ హల్‌చల్ అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం నేపథ్యం అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతున్న...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

మయూరి కొండలు ఆర్ధిక సహాయంతో డొక్కా సీతమ్మ అన్నదాన వితరణ….

MAHA BOOB SUBHANI SHAIK
నోముల వెంకట చలపతిరావు, బీజేపీ సీనియర్ నాయకులు సోమవారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో నిరుపేద రోగులకువారి సహాయకులకు 120 మందికి ,జనసేన పార్టీ నాయకులు అప్పాపురపు...
అంధ్రప్రదేశ్గుంటూరుతాజా వార్తలు

బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళి…నగర జనసేన పార్టీ కార్యదర్శి బొడ్డుపల్లి రాధాకృష్ణ.

MAHA BOOB SUBHANI SHAIK
భారత రాజ్యాంగ నిర్మాత, పితామహుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా వారికి గుంటూరు నగరంలో లాడ్జి సెంటర్ నందు ఉన్న అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి వారి జన్మదినం సందర్భంగా ఘన...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

పీ ఫోర్ అంటే పేదలను బానిసలుగా చేయడమే.    

MAHA BOOB SUBHANI SHAIK
పాత్రికేయ సమావేశంలో చిట్టా విజయ్ భాస్కర్ రెడ్డి… ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ప్రవేశపెట్టిన పీ ఫోర్ విధానం అంటే పేద ప్రజలను పెట్టుబడుదారులకు బానిసలుగా చేయటమేనని ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ...
అంతర్జాతీయంజాతీయంనేరాలుబిజినెస్

13500 కోట్ల స్కాం లో అరెస్ట్ అయిన మెహుల్ చోక్సీ – పూర్తి కధనం

భారత బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేసిన నీరవ్ మోడీ కుంభకోణం – ₹13,500 కోట్ల భారీ మోసం ఎలా జరిగింది? 2018లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ఒక సంచలనాత్మక మోసాన్ని బయటపెట్టింది. దేశంలోని రెండవ...
అంధ్రప్రదేశ్గుంటూరుతాజా వార్తలు

వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి అథోట జోసెఫ్ రాజీనామా

గుంటూరు: వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి అథోట జోసెఫ్ తన పదవికి రాజీనామా చేసి ఆదివారం తన రాజీనామా లేఖను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపారు. ఒక ప్రకటనలో, తాను గత 15 సంవత్సరాలుగా...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుయన్.టి.ఆర్ జిల్లా

ఇంటర్ టాపర్ గా నిలచిన గవర్నమెంట్ కాలేజ్ విద్యార్ధిని రాజ్యలక్ష్మి

విజయవాడ: ఇంటర్మీడియట్ పరీక్షల్లో 1000కి 984 మార్కులు సాధించినందుకు ఆదివారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం నున్నాకు చెందిన గాజుల రాజ్యలక్ష్మిని సత్కరించారు. ఆమె పాయకపురంలోని ప్రభుత్వ కళాశాలలో చదువుకుంది మరియు మొదటి...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

భారతదేశ డ్రోన్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ – ముఖ్యమంత్రి

విజయవాడ: భారతదేశ డ్రోన్ రాజధానిగా మారాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి ప్రపంచ స్థాయి డ్రోన్‌లను అభివృద్ధి చేయడం . ఔత్సాహిక వ్యవస్థాపకులు మరియు పరిశ్రమల నాయకులు...