Janasena News Paper

Category : తాజా వార్తలు

All latest news goes here like breaking news , live news , crime news , Andhra Pradesh news, Telangana news , statewide news, national news , international news etc.

అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

అమరావతి – బెల్లంకొండ రహదారికి మహర్దశ

MAHA BOOB SUBHANI SHAIK
•25 కోట్ల నిధులు విడుదల •హర్షం వ్యక్తం చేసి మండల బీసీ సెల్ గుంజ గంగారావు బెల్లంకొండ,అక్టోబర్ 26, జనసేన ప్రతినిధి అమరావతి నుండి బెల్లంకొండ రహదారి నిర్మాణం కొరకు స్థానిక శాసనసభ్యులు భాష్యం...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

మండల స్థాయి ఆటల పోటీల్లో సత్తా చాటిన విజు డమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్

MAHA BOOB SUBHANI SHAIK
బెల్లంకొండ, అక్టోబర్ 10, జనసేన ప్రతినిధి పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పాపాయపాలెం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మండల స్థాయి అండర్ 14, 17 ఆటల పోటీలలో నాగిరెడ్డి పాలెం గ్రామంలో ఉన్న...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

గ్రామ వార్డు సచివాలయా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపించాలని మాజీ మంత్రి, ప్రస్తుత సత్తెనపల్లి శాసనసభ్యుల వారికి వినతి పత్రం అందజేసిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు…..

MAHA BOOB SUBHANI SHAIK
సత్తెనపల్లి, అక్టోబర్ 10,జనసేన ప్రతినిధి….. సత్తెనపల్లి పట్టణంలోని రఘురాం నగర్ నందు గల టిడిపి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో పాల్గొన్న సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ వారికి గ్రామ వార్డు...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

నందిగామ లో జాతిపిత విగ్రహ ఆవిష్కరించిన….

MAHA BOOB SUBHANI SHAIK
సర్పంచ్ రమాదేవి, ఆళ్ళ అమరేశ్వరరావు….. సత్తెనపల్లి రూరల్, అక్టోబర్ 02,జనసేన ప్రతినిధి… జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నందిగామ సుప్రీమ్ లోకల్ ట్రైనింగ్ సెంటర్ ( చెత్త నుండి సంపద తయారీ కేంద్రం)...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపార్వతీపురం మన్యంప్రకాశం

వరద ముప్పు: ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి – మంత్రి అచ్చెన్నాయుడు

ప్రస్తుత పరిస్థితుల్లో పార్వతీపురం మన్యం జిల్లాలో నదుల్లో వరద ఉద్ధృతి తీవ్రంగా పెరుగుతోంది. ముఖ్యంగా నాగావళి, వంశధార నదుల్లో జరుగుతున్న వరద వల్ల పరివాహక ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. దాంతో, ఇన్‌చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు (Kinjarapu...