Janasena News Paper

Category : తాజా వార్తలు

All latest news goes here like breaking news , live news , crime news , Andhra Pradesh news, Telangana news , statewide news, national news , international news etc.

అంధ్రప్రదేశ్తాజా వార్తలుబ్రేకింగ్ న్యూస్

మెంటాడలో అగ్నిప్రమాదం

మెంటాడలో అగ్నిప్రమాదం మెంటాడ,ఫిబ్రవరి05,జనసేన ప్రతినిధి:మెంటాడ మండలం సంతతోటలో పూరిల్లులో దేశాబత్తుల చిరంజీవి పూరి ఇంట్లో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా మంటల్లో కాలి బూడిదయ్యింది. చిరంజీవి భార్య...
అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలు

వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ర్టంలో మహిళలకు రక్షణ కరువు

వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ర్టంలో మహిళలకు రక్షణ కరువు 35వ డివిజన్ సంఘమిత్ర కాలనీలో 22వ రోజు కొనసాగిన మహిళలతో మాటామంతి కార్యక్రమం. జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత....
అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలు

అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపించాలి – జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి

అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపించాలి – జిల్లా కలెక్టర్ ఎం.గౌతమ కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్. అనంతపురం, ఫిబ్రవరి...
అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలు

జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం

ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులి పురుగులను నిర్మూలించాలి- జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి అనంతపురం, ఫిబ్రవరి 05 :జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులి పురుగులను నిర్మూలించాలని జిల్లా...
అంధ్రప్రదేశ్కాకినాడతాజా వార్తలు

జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందనకు 58 ఫిర్యాదులు

కాకినాడ, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 05: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక “స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్.పి.ఎస్ సతీష్ కుమార్ ఈరోజు కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయం నందు...
అంధ్రప్రదేశ్కాకినాడతాజా వార్తలు

జగనన్నకు చెబుదాం-స్పందనకు -378 అర్జీలు..

జగనన్నకు చెబుదాం-స్పందనకు -378 అర్జీలు.. కాకినాడ‌, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 05: ప్రజా సమస్యల పరిష్కార వేదిక జగనన్నకు చెబుదాం- స్పందన కార్యక్రమంలో అందిన సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కారానికి కృషి చేయాలని...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

గన్నవరం తహసిల్దార్ గా ఎం. సీతా పవన్ కుమార్.

గన్నవరం తహసిల్దార్ గా ఎం. సీతా పవన్ కుమార్. గన్నవరం, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 5: గన్నవరం నూతన తహసిల్దార్ గా ఎం సీతా పవన్ కుమార్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో వీరు...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

గన్నవరం టీడీపీలో భారీగా చేరికలు.

గన్నవరం, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 5. గన్నవరం నియోజకవర్గం లోని పలు గ్రామాల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టిడిపిలో చేరారు. ఆదివారం సాయంత్రం గన్నవరం లో తెలుగుయువత ఆధ్వర్యంలో నిర్వహించిన...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

ప్రతి విద్యార్థి సైంటిస్ట్ కావాలి –  ఐ ఎస్ ఆర్ ఓ”శాస్త్రవేత్త విష్ణువర్జుల

  జనసేన ప్రతినిధి,అంబేద్కర్ కోనసీమ,ఐ.పోలవరం, ఫిబ్రవరి 5: ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో శాంతినికేతన్ పబ్లిక్ స్కూల్ నందు ప్రముఖ ఐ ఎస్ ఆర్ ఓ శాస్త్రవేత్త విష్ణు వర్జుల రామమూర్తి సోమవారం...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

బీసీలకు తగిన గుర్తింపు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం “మాజీ ఎమ్మెల్యే దాట్ల”

జనసేన ప్రతినిధి, అంబేద్కర్ కోనసీమ, ఐ.పోలవరం, ఫిబ్రవరి 5: రాష్ట్ర తెలుగుదేశం జనసేన పార్టీల ఆదేశాల మేరకు ప్రతి మండలంలో జరిగే జయహో బిసి కార్యక్రమం ఈరోజు ఐ పోలవరం మండలంలో ఐ పోలవరం...