All latest news goes here like breaking news , live news , crime news , Andhra Pradesh news, Telangana news , statewide news, national news , international news etc.
మరో రెండు నెలల్లో బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం. గన్నవరం, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 7.మరో రెండు నెలల్లో టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్నట్లు గన్నవరం...
తెలంగాణ మేరు జేఏసీ ప్రభుత్వానికి వినతి. ఎల్బీనగర్, ఇంచార్జ్, జనసేన, ఏప్రిల్ 07: మేరు కులస్తుల వృత్తిపరమైన జన్మహక్కు దర్జీ వృత్తిని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలంగాణ మేరు ఐకాస విజ్ఞప్తి చేసింది. ...
మంచినీటి సమస్యను పరిష్కరించాలి. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సలిగంజి వీరస్వామి. వలిగొండ ఏప్రిల్ 07(జనసేన ) యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోపరాజు పల్లి గ్రామంలో 300 కుటుంబాల రెండు...
దుద్దుకుంట ను గెలిపిద్దాం…. అభివృద్ధికి బాటలు వేద్దాం! ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించండి! పూలకుంట్లపల్లి ఎన్నికల ప్రచారంలో దుద్దుకుంట కిషన్ రెడ్డి! అమడగూరు, ఏప్రిల్ 7 ,జనసేన,, న్యూస్: పుట్టపర్తి అభివృద్ధి సాధకుడు...
ప్రజల నుంచి పల్లె సింధూర కు అనూహ్య స్పందన ఎనుముల పల్లెలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కూటమి అభ్యర్థి కి ఘన స్వాగతం.. పెద్ద ఎత్తున పాల్గొన్న టిడిపి జనసేన బిజెపి నాయకులు…. పుట్టపర్తి,...
గ్రామ సింహాలు దాడిలో 13 మేకపిల్లలు బలి మెంటాడ, ఏప్రిల్ 7, జనసేన ప్రతినిధి: మెంటాడ మండలం జగన్నాధపురం లో దేవర సత్తిబాబు అనే రైతు దగ్గర 13 మేకపిల్లలు గ్రామ సింహాలు దాడిలో...
మూర్తిగారి జనార్ధన్ ఆశయాలు నేటి యువతకు ఆదర్శంకొడారి వెంకటేష్. సామాజిక కార్యకర్త యాదాద్రి భువనగిరి జిల్లా జనసేన ప్రతినిధి ఏప్రిల్ 7 : ఏదీ గుడ్డిగా నమ్మకుండా, దాన్ని అధ్యయనం చేసి, తెలుసుకొని ఆచరించాలనే ...
అనకాపల్లిలో పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర. అమరావతి:ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేప థ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ వారాహి విజయభేరి యాత్రలో భాగంగా ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం 3.30 గంటలకు...
శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు.. శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల తొలి రోజు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భ్రమరాంబ దేవి...
వైఎస్సార్సీపీలో చేరిన శ్రీ రామాంజనేయ పురం, పాపాయపాలెం టీడీపీ నాయకులు. కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారు. పల్నాడు జిల్లా, బెల్లంకొండ మండలం శ్రీరామాంజనేయ పురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు...