గత వారం సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాదంలో చిన్నారి గాయపడిన తర్వాత జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కుమారుడు మార్క్ శంకర్తో కలిసి భారతదేశానికి తిరిగి వచ్చారని ఇండియా...
చౌటుప్పల్, జనసేన, ఫిబ్రవరి 09: దేవలమ్మ నాగారం కాంగ్రెస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిధులుగా ఎండీ బాబా షరీఫ్, కానుగు శేఖర్, ఏజాస్, ఉడుగు వెంకటేశ్ హాజరయ్యారు....
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, జనసేన, ఫిబ్రవరి 09: శేరిగూడ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ వనస్థలి క్రాంతి మరియు లయన్స్ క్లబ్ ఇబ్రహీంపట్నం వారి ఆధ్వర్యంలో శ్రీ రంగారెడ్డి హెల్త్ కేర్ హాస్పిటల్ వారి...
చిట్యాల, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బౌద్ధ అనవాలతో నిండివుందన్న విషయం అవగతమే. ఆంధ్ర ప్రభుత్వం బౌద్ధానికి ప్రతీకైన “అమరావతి” ప్రాంతాన్ని రాష్ట్రానికి రాజధాని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఉభయ గోదావరి...
చౌటుప్పల్, జనసేన, ఫిబ్రవరి 09: చౌటుప్పల్ మండలం కాట్రేవు గ్రామంలో కాంగ్రెస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామ ఎన్నికల ఇన్ఛార్జ్ సుర్కంటి వెంకట్ రెడ్డి, వీరమల్ల సత్తయ్య...
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, జనసేన, ఫిబ్రవరి 08: ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంతో బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఎస్.కె.డి నగర్ చౌరస్తాలో బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి...