కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. డియర్నెస్ అలవెన్సును (DA) 2 శాతం మేర పెంచుతూ కేంద్ర కేబినెట్ శుక్రవారం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. డీఏ సవరణ తర్వాత...
దర్శి, జనసేన ప్రతినిధి (ఫిబ్రవరి 8): ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచన మేరకు ప్రకాశం జిల్లా దర్శి డిఎస్పీ లక్ష్మి నారాయణ కురిచేడు పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు....
స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలే మా లక్ష్యంనిర్భయంగా ఓటు వేయండి… ప్రశాంత ఎన్నికలకు సహకరించండి.ఆత్మకూరు మండలం పంపనూరులో నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్న జిల్లా ఎస్పీ. అనంతపురం జనసేన ప్రతినిధి ఏప్రిల్ 12:ఎన్నికల వేళ…...
నరవ ఏఎంజి కాలనీ సమీపంలో కారు, మోటర్ బైక్ ఢీకొన్న సంఘటన, తీవ్ర గాయాలు గంట్యాడ, ఫిబ్రవరిO4, జనసేన ప్రతినిధి: గంట్యాడ మండలంలోని నరవ ఏఎంజీ కాలనీ సమీపంలో రహదారిపై ఆదివారం రాత్రి...
విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు శుభవార్త విజయవాడ : విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ పాలకమండలి ఇవాళ సమావేశమై భక్తుల సౌకర్యార్థం కీలక నిర్ణయాలు తీసుకుంది. అమ్మవారి దర్శనంకోసం వచ్చే వృద్దులు, వికలాంగుల ఇబ్బందిపడుతున్న...
సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ జంతు ఆరోగ్య సంరక్షణ రంగంలోని వివాల్డిస్ హెల్త్ అండ్ ఫుడ్స్ ప్రైవేట్లో 60% వాటాను కొనుగోలు చేసేందుకు ఒప్పందం.. సన్ ఫార్మా ప్రస్తుత వాటాదారుల నుండి రూ....