Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

సత్తెనపల్లి జర్నలిస్టుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

కాశ్మీర్ లో పహల్గాం వద్ద భారతీయుల పర్యాటకులపై జరిగిన దాడులను నిరసనగా మృతి చెందిన బాధ్యత కుటుంబాల పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తూ సత్తెనపల్లి జర్నలిస్టులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు

సత్తెనపల్లి పట్టణంలోని తాలూకా సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి గడియార స్తంభం వరకు అక్కడ నుంచి పాత పోలీస్ స్టేషన్ వరకు కొవ్వుత్తుల ర్యాలీ సాగింది

ఉగ్రవాదం నశించాలి
అంటూ నినాదాలు చేశారు

Related posts

Leave a Comment