Day : April 10, 2025
పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన శాసనసభ్యులు కన్నా..
సత్తెనపల్లి రూరల్ మండలం కోమెరపూడి గ్రామం లో నూతనంగా నిర్మించిన.గోకులం షెడ్, నూతనంగా మరమ్మత్తులు చేసిన ప్రభుత్వ పశువైద్యశాలను ప్రారంభించిన సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు.కన్నా లక్ష్మీనారాయణ.ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర,...
కన్నా లక్ష్మీనారాయణని శాలువాతో సత్కరించిన ఆర్యవైశ్యులు…
కట్టమూరి వారి వీధిలో నివాసం ఉంటున్న ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు అనేక మంది, రఘురాం నగర్ లో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ కార్యాలయంలో,మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజక వర్గ శాసన సభ్యులు ...
ఉచిత వైద్య శిబిరమును ఏర్పాటు….
పల్నాడు జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 లో భాగముగా ఏప్రిల్ నెలలో జిల్లా ఉన్నతాధికారులు ఆదేశం మేరకు ఉచిత వైద్య శిబిరంలో ఏర్పాటు చేయమని ఆదేశించి ఉన్నారు.ఆదేశం...

