Reporter : క్రాంతి కుమార్ చేవూరి
ఆంధ్రప్రదేశ్, జనసేన తెలుగు న్యూస్, ఈ పేపర్, 14, ఫిబ్రవరి, 2024
ఆంధ్రప్రదేశ్, జనసేన తెలుగు న్యూస్, ఈ పేపర్, 14, ఫిబ్రవరి, 2024...
మద్యం దుకాణం తొలగించాలంటూ ధర్నా
శ్రీరాంపురం లో మద్యం దుకాణం తొలగించాలంటూ ధర్నా జనసేన ప్రతినిధి,అమలాపురం, ఫిబ్రవరి 6 అమలాపురం పట్టణం శ్రీరాంపురంలో గత కొంత కాలంగా ఇళ్ల మధ్య ఉన్న మద్యం దుకాణం ను తొలగించాలంటూ మంగళవారం జనసేన,టిడిపి...
సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా జగన్ పాలన
—–సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా జగన్ పాలన ——ఫ్యాను గుర్తుకే ఓటు వేసి మరొక్కసారి జగన్ సీఎం చేయాలి ——ఆత్మీయ పలకరింపులో ఉషశ్రీ చరణ్ రెడ్డి… గోరంట్ల, జనసేన బ్యూరో, ఫిబ్రవరి 6 : వైఎస్సార్...
రోడ్డు భద్రతమాసోస్తవాలు వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్
రోడ్డు భద్రతమాసోస్తవాలు వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ తనకల్లు, ఫిబ్రవరి6,జనసేన ప్రతినిధి: తనకల్లు మండలంలోని బస్టాండ్ కూడలిలో, కదిరి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మాసోస్తవాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం...
ఆలయ పరిధిలో పోలీసు సిబ్బంది నియమించండి.
ఆలయ పరిధిలో పోలీసు సిబ్బంది నియమించండి ఆలయ కమిటీ చైర్మన్ రమానంద లేపాక్షి జనసేన ప్రతినిధి ఫిబ్రవరి 5: మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ వీరభద్ర స్వామి ఆలయానికి దేశ నలుమూలల నుంచి ఆలయ...
ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం,!
ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం,! సర్పంచ్ ఆదినారాయణ అమడగూరు, ఫిబ్రవరి 5 ,జనసేన,ప్రతినిధి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్...
కులగణన సర్వే, లక్ష్య సాధన పూర్తి చేయాలి..
ప్రజా ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలి..! కులగణన సర్వే, లక్ష్య సాధన పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు స్పందన కార్యక్రమంలో వినతులు 278 జిల్లా కలెక్టర్ స్వీకరించారు పుట్టపర్తి ఫిబ్రవరి...
మెంటాడలో అగ్నిప్రమాదం
మెంటాడలో అగ్నిప్రమాదం మెంటాడ,ఫిబ్రవరి05,జనసేన ప్రతినిధి:మెంటాడ మండలం సంతతోటలో పూరిల్లులో దేశాబత్తుల చిరంజీవి పూరి ఇంట్లో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా మంటల్లో కాలి బూడిదయ్యింది. చిరంజీవి భార్య...
వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ర్టంలో మహిళలకు రక్షణ కరువు
వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ర్టంలో మహిళలకు రక్షణ కరువు 35వ డివిజన్ సంఘమిత్ర కాలనీలో 22వ రోజు కొనసాగిన మహిళలతో మాటామంతి కార్యక్రమం. జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత....