ముక్తి ద్వారానే మానవ జన్మకు సార్ధతకత కలుగుతుంది: పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా
పిఠాపురం, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 9: 84 లక్షల జడజన్మల అనంతరం పొందే అరుదైన మానవజన్మకు ముక్తి ద్వారానే సార్ధతకత కలుగుతుందని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. పిఠాపురం, కాకినాడ రోడ్ నందలి...

