జగన్ వంచనలతో మోసపోయిన రైతుకు.. కూటమి ప్రభుత్వంతో నిజమైన భరోసా…..
సత్తెనపల్లి రూరల్, నవంబర్ 19,జనసేన ప్రతినిధి….. సత్తెనపల్లి రూరల్ మండలం గుడిపూడి గ్రామంలో పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నశాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ ,విద్యుత్ శాఖ,పల్నాడు...

